National

జోడు పదవులపై రాహుల్ గాంధీ క్లారిటీ

కొచ్చి: పార్టీలో జోడు పదవుల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఒక వ్యక్తి, ఒకే పదవి నియమాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని స్పష్టం చే

Read More

మసీదుకు వెళ్లిన మోహన్ భగవత్

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం మత పెద్దలతో భేటీ అయ్యారు. సంఘ్ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ తో కలిసి కస్తూర్బా గాంధీ మార్గ్లోని మసీదుకు వెళ్ల

Read More

టీవీల్లో విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం సీరియస్

టీవీ ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, విద్వేష ప్రసంగాలను సహించేదిలేదని స్పష్టం చేసింది.

Read More

డిగ్రీ లేకున్నా 14 ఏండ్లుగా లా ప్రాక్టీస్

ఆమె ఓ లాయర్.. 14 ఏండ్లుగా ప్రాక్టీస్ చేస్తోంది. వివిధ న్యాయస్థానాల్లో పలువురి తరఫున కేసులు వాదిస్తోంది. అయితే ఓ లాయర్ కు వచ్చిన అనుమానం ఆమె బండారాన్ని

Read More

స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల ప్రజలతో మమేకమవుతున్న ఆయన ఇవాళ కాసేపు స

Read More

చిన్నారికి సాయం చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఆదివారం కేరళలోని హరిపాడ్ నుంచి ఆయన 11వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అలపుజా పట్టణం

Read More

టోల్ ప్లాజా బారికేడ్లను గుద్దుకుంటూ వెళ్లిపోయిన ఇసుక ట్రాక్టర్లు

యూపీలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఉద్దేశపూర్వకంగా 12 ఇసుక ట్రాక్టర్లతో టోల్‌ప్లాజా బారికేడ్లను గుద్దుకుంటూ వెళ్లిపోయాయి. కేవలం 52 సెకన్ల వ్య

Read More

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

ఫెడరలిజాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

Read More

నేవీ అమ్ములపొదిలోకి మరో యుద్ధ విమాన వాహక నౌక

కొచ్చి: నేవీ అమ్ములపొదిలోకి మరో యుద్ధ విమాన వాహక నౌక చేరింది. మేకిన్​  ఇండియాలో భాగంగా, ఫస్ట్​ టైమ్​ మనదేశంలోనే డిజైన్ చేసి, నిర్మించిన ఐఎన్ఎస్ వ

Read More

ముంబైలో రెస్టారెంట్ ప్రారంభించినున్న కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆసియా కప్ 2022 లో బిజీగా ఉన్న విరాట్ ముంబైలో కొత్త

Read More

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం

దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. గల్వాన్ లోయలో అమరుల త్యాగం మరువలేనిదని చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు

Read More

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోనూ పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు . ముంబైలోని లాల్ బాగ్చా రాజా పం

Read More

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఎట్టకేలకూ ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. అదే నె

Read More