National

దేశంలో కొత్తగా 20వేల కేసులు, 36 మరణాలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 20వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.36 మంది కరోనా వైరస్ తో చనిపోయారు. ముందురోజుతో పోలిస్త

Read More

ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లేదు

ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియాపై చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీలక వ్యాఖ్యలు  రాంచీ : ఎల‌క్ట్రానిక్‌, సోష&

Read More

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మలుపులు

మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిం

Read More

టీచర్ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో బెంగాల్‌ మంత్రి అరెస్ట్‌

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉ

Read More

రాష్ట్రపతి పదవి చేపడుతున్న తొలి గిరిజన మహిళ

ప్రతిభాపాటిల్ తర్వాత రెండో మహిళా ప్రెసిడెంట్ స్వాతంత్య్రం వచ్చాక పుట్టి, ప్రెసిడెంట్ అవుతున్న తొలి వ్యక్తి ప్రెసిడెంట్లు అయిన వారందరిలో&nb

Read More

ద్రౌపది ముర్ముకు ప్రముఖుల శుభాకాంక్షలు

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ముర్ము నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ ఆమెకు పుష్పగుచ్చం ఇ

Read More

దేశ ప్రథమ పౌరురాలిగా ఆదివాసీ మహిళ

భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. దేశ అత్యున్నత పదవిని తొలిసారి ఓ ఆదివాసీ మహిళ అధిరోహించనుంది. భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ఎన్నిక

Read More

రెండో రౌండ్లో దూసుకుపోయిన ముర్ము

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దూసుకుపోతున్నారు. రెండో రౌండ్లోనూ  భారీ ఆధిక్యం సాధించారు. ఆల్పాబెటికల్ ఆర్డర్ ప్ర

Read More

శరద్ పవార్ సంచలన నిర్ణయం

ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన అన్ని విభాగాలు, సెల్స్‌ రద్దు చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి

Read More

ముగిసిన సోనియా గాంధీ తొలిరోజు విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలిరోజు విచారణ పూర్తైంది. ఈడీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వచ్చారు. ఎన్ఫోర్స్మెంట్

Read More

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధం

రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది.  ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఓట్ల ల

Read More

4 గంటలు సాగిన ఎన్ కౌంటర్.. ఇద్దరు నిందితులు హతం

చండీగఢ్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ కు సమీపంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య  దాదా

Read More

హర్యానాలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ ఆఫీసర్‌ను ట్రక్కు ఎక్కించి హత్య చేసింది మైనింగ్ మాఫియా. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో

Read More