National

ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం

ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు

Read More

డోలో 650 అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కరోనా సమయంలో రోగులకు డోలో-650 ప్రిస్క్రైబ్ చేసినందుకు వెయ్యి కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారంటూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టుల విచారణ చేపట్టింది. ఈ సందర్

Read More

మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారి

కర్నాటక ఉడిపి జిల్లాలో ఓ చిన్నారి పెద్ద పులి డాన్స్ అదరగొట్టింది. పులివేషంలో సంప్రదాయ నృత్యం చేస్తున్న వ్యక్తికి దండ వేసేందుకు తల్లితో పాటు ఆ పాప కూడ

Read More

మహారాష్ట్రలో అనుమానాస్పద బోటు కలకలం

మహారాష్ట్రలో ఓ బోటు కలకలం సృష్టించింది. రాయ్ఘడ్లోని హరిహరేశ్వర్ బీచ్ లో ఆయుధాలతో కూడిన బోటు లభ్యమైంది. భద్రతా బలగాలకు తనిఖీలు చేయగా.. అందులో ఏకే 47,

Read More

యువతి వస్త్రధారణపై  కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు

కోజికోడ్ : మహిళ వస్త్రధారణ విషయంలో కేరళ కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహిళలు లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు భారతీయ శిక్షా

Read More

యూపీలో చాక్లెట్లు ఎత్కపోయిన దొంగలు

లక్నో : యూపీలో వింత చోరీ జరిగింది. సాధారణంగా దొంగలు డబ్బులు, నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారు. కానీ ఆ దొంగలు చాక్లెట్లు ఎత్తుకుపోయారు. గౌడన్లో న

Read More

కొత్త పార్లమెంటరీ కమిటీని ప్రకటించిన బీజేపీ

బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసిన 11 మంది పేర్లను ప్రకటించింది. తెలంగాణ

Read More

ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ  స్వీకారం

భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన

Read More

ఐటీ సోదాలు.. పైసలు లెక్కబెట్టేందుకు 13 గంటలు

మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు దిమ్మదిరిగే ఆస్తులు గుర్తించారు. రూ.56 కోట్ల నగదుతో పాటు 32 కిలోల బంగారం, రూ.16 కోట్ల వి

Read More

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

న్యూఢిల్లీ : దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,299 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. వీరితో కలుపుకొని దేశంలో మొత్తంగా కరోనా బార

Read More

కాంగ్రెస్ నిరసనలపై ప్రధాని మోడీ సెటైర్ 

పానిపట్/న్యూఢిల్లీ : బ్లాక్ మ్యాజిక్ తో ప్రతిపక్ష పార్టీకి ఉన్న చెడ్డ రోజులు పోవని, వాళ్లు మళ్లీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేరని ప్రధాని నరేంద్ర మోడీ

Read More

ముంబైలో కొత్తగా 852 కొవిడ్ కేసులు

ముంబైలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించింది. 24 గంటల్లో కేసుల సంఖ్య 79శాతం పెరిగింది. బుధవారం ముంబైలో 852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి

Read More

భారత తదుపరి సీజేగా యూయూ లలిత్

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం

Read More