National
అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. గల్వాన్ లోయలో అమరుల త్యాగం మరువలేనిదని చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు
Read Moreదేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోనూ పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు . ముంబైలోని లాల్ బాగ్చా రాజా పం
Read Moreకాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఎట్టకేలకూ ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. అదే నె
Read Moreఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం
ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు
Read Moreడోలో 650 అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కరోనా సమయంలో రోగులకు డోలో-650 ప్రిస్క్రైబ్ చేసినందుకు వెయ్యి కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారంటూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టుల విచారణ చేపట్టింది. ఈ సందర్
Read Moreమాస్ స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారి
కర్నాటక ఉడిపి జిల్లాలో ఓ చిన్నారి పెద్ద పులి డాన్స్ అదరగొట్టింది. పులివేషంలో సంప్రదాయ నృత్యం చేస్తున్న వ్యక్తికి దండ వేసేందుకు తల్లితో పాటు ఆ పాప కూడ
Read Moreమహారాష్ట్రలో అనుమానాస్పద బోటు కలకలం
మహారాష్ట్రలో ఓ బోటు కలకలం సృష్టించింది. రాయ్ఘడ్లోని హరిహరేశ్వర్ బీచ్ లో ఆయుధాలతో కూడిన బోటు లభ్యమైంది. భద్రతా బలగాలకు తనిఖీలు చేయగా.. అందులో ఏకే 47,
Read Moreయువతి వస్త్రధారణపై కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు
కోజికోడ్ : మహిళ వస్త్రధారణ విషయంలో కేరళ కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహిళలు లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు భారతీయ శిక్షా
Read Moreయూపీలో చాక్లెట్లు ఎత్కపోయిన దొంగలు
లక్నో : యూపీలో వింత చోరీ జరిగింది. సాధారణంగా దొంగలు డబ్బులు, నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారు. కానీ ఆ దొంగలు చాక్లెట్లు ఎత్తుకుపోయారు. గౌడన్లో న
Read Moreకొత్త పార్లమెంటరీ కమిటీని ప్రకటించిన బీజేపీ
బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసిన 11 మంది పేర్లను ప్రకటించింది. తెలంగాణ
Read Moreఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం
భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన
Read Moreఐటీ సోదాలు.. పైసలు లెక్కబెట్టేందుకు 13 గంటలు
మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు దిమ్మదిరిగే ఆస్తులు గుర్తించారు. రూ.56 కోట్ల నగదుతో పాటు 32 కిలోల బంగారం, రూ.16 కోట్ల వి
Read Moreదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
న్యూఢిల్లీ : దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,299 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. వీరితో కలుపుకొని దేశంలో మొత్తంగా కరోనా బార
Read More












