National
తరుణ్ చుగ్తో చేరికల కమిటీ భేటీ
రాష్ట్రంలో బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వలసలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా బ
Read Moreకేసీ వేణుగోపాల్లో భేటీ కానున్న టీ కాంగ్రెస్ నేతలు
హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్
Read More24 గంటల్లో ఆ ట్వీట్లు డిలీట్ చేయండి
న్యూఢిల్లీ : ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తెకు సంబంధించి వారు చేసిన ట్వీట్లను 24గంట
Read Moreఅధిర్ రంజన్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం
కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా ఉన్నాయంటూ బీజేపీ మండిపడుతోంది
Read More30 మందికి ఒకే సిరంజ్తో టీకా.. కేసు నమోదు
మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 30 మంది చిన్నారులకు ఒకే సిరంజీ ఉపయోగించి వ్యాక్సిన్ వేసిన విషయం బయటపడింది. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం,
Read Moreఅప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి కష్టాలు తీర్చిన లాటరీ
కాలం కలిసిరావాలేగానీ పట్టిందల్లా బంగారమవుతుంది. కష్టాలన్నీ కనుమరుగైపోతాయి. కేరళ మంజేశ్వర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. ఆర్థిక సమస
Read Moreకాంగ్రెస్ ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర
Read Moreగుజరాత్ లో కల్తీ మద్యం ఘటనపై కొనసాగుతున్న ‘సిట్’ దర్యాప్తు
గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘనటలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఇంకా 47 మంది వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈనెల 25న
Read Moreఉత్తర్ ప్రదేశ్లో మంకీపాక్స్ కలకలం
దేశంలో మంకీపాక్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నలుగురికి నిర్ధారణ కాగా.. తాజాగా మరో అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ప్రదేశ్&
Read Moreబీహార్ సీఎంకు మరోసారి కరోనా
బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి కొవిడ్ బారినపడ్డారు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్గా నిర్థారణ అయింది.
Read Moreవిజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళి
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పలువురు ప్రముఖులు అమరవీరులకు నివాళులర్పించారు.1999లో పాకిస్థాన్ లో జరిగిన కార్గిల్ వార్ లో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి
Read Moreకుప్పకూలిన ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్
మహారాష్ట్రలో పెను ప్రమాదం తప్పింది. పూణే జిల్లాలోని కడ్బన్వాడీ గ్రామంలోని ఓ పొలంలో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 22 ఏళ్ల ట్రైనీ పైలెట్ భ
Read Moreచిన్న వయసులో సర్పంచ్
సాధారణంగా 21 ఏళ్ల వయసులో యువతీ యవకులు ఏం చేస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయరో..లేదో ఫైనల్ ఇయరో చదువుతుంటారు. మరికొందరు ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు. కానీ ఓ యువక
Read More











