National
సీఎం షిండేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. వెంటనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. షిండే ముఖ్యమంత్రిగా బ
Read Moreపట్టాలపై ఆగిపోయిన డీసీఎంను ఢీకొట్టిన రైలు
కర్నాటక బీదర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బల్కీ క్రాసింగ్ వద్ద ఓ డీసీఎం పట్టాలు దాటుతుండగా రైల్వే గేటు పడింది. అకస్మాత్తుగా గేటు పడటంతో వాహన
Read Moreముంబైలో కుండపోత వానలు
ముంబై: ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు బుధవారం కూడా కుండపోత వానలు పడ్డాయి. బుధవారం ఉదయం 8 గంటల వరకు సౌత్ ముంబైలో 10.
Read Moreబూస్టర్ డోస్పై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క
Read Moreమంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుక
Read Moreఇండిగోకు షాకిచ్చిన సిబ్బంది.. 55 శాతం ఫ్లైట్స్ డిలే..
ఇండిగో కంపెనీకి ఉద్యోగులు షాకిచ్చారు. సంస్థ తీరుతో విసిగిపోయిన సిబ్బంది మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టి ఎయిరిండియా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. ఇండిగో సి
Read Moreలాలూ భుజం, వెన్నెముకకు గాయాలు
ఆర్జేడీ చీఫ్, బిహార్మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్గాయాలపాలయ్యారు. పట్నాలోని నివాసంలో మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భుజం ఎముక విరగగా.
Read Moreబీజేపీలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం?
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి సొంత కుంపటి పెట్టుకున్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ సర్జరీ కోసం లం
Read Moreమహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త సర్కారు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయనతో ప్
Read Moreఎవరీ ఏక్నాథ్ షిండే..?
ఏక్నాథ్ షిండే.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు ఇది. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగరేసి మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు
Read Moreకాసేపట్లో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం..?
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కొత్త సర్కారు కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. గోవా నుంచి ముంబయికి చేరుకున్న శివసేన రెబల్
Read Moreఉదయ్ పూర్ ఘటన బాధితులకు రాజస్థాన్ సీఎం పరామర్శ
రాజస్థాన్ : ఉదయపూర్ లో ఇద్దరు వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన టైలర్ కన్హయ్య లాల్ కుటుంబ సభ్యులను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువార
Read Moreఢిల్లీని పలకరించిన రుతుపవనాలు
మండుటెండలతో అల్లాడుతున్న ఢిల్లీవాసులకు ఊరట లభించింది. దేశ రాజధాని నగరాన్ని రుతుపవనాలు పలకరించాయి. ఉదయం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడు
Read More












