National
దేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల కీర్తిని మళ్లీ చాటుతున్నాం : ప్రధాని
ఉజ్జయిన్ : దేశానికి వేల ఏండ్లుగా ఉజ్జయిని పుణ్యక్షేత్రమే మార్గదర్శిలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉజ్జయినిలో అణువణువునా ఆధ్యాత్మికత, దైవ
Read Moreములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఇవాళ అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు ములాయం స్వగ్రామమైన సైఫాయ్ లో అంత్యక్రియలు
Read Moreప్రధాని పదవి మిస్సైన ములాయం
ములాయం సింగ్ యాదవ్. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన చూడని ఎత్తుపల్లాలు లేవు. యూపీ అనగానే ములాయం పేరు గుర్తొచ్
Read Moreభారత రాజకీయాల్లో ముగిసిన మరో అధ్యాయం
భారత రాజకీయాల్లో మరో శిఖరం ఒరిగిపోయింది. ఆరు దశాబ్దాల పాటు యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేతాజీ ప్రస్థానం ముగిసింది. అగ్రవర్ణ ఆధిపత్యం ఉన్న యూపీల
Read More25వ వరల్డ్ టైటిల్ ఖాతాలో వేసుకున్న పంకజ్ అద్వానీ
కౌలాలంపూర్: ఇండియా స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ 25వ వరల్డ్ టైటిల్&zwn
Read Moreకాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్
కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా.. నిర్ణయాలు తీసుకోవడంలో,
Read Moreముంబయి లోకల్లో కొట్టుకున్న మహిళలు
ముంబయి లోకల్లో మహిళలు రెచ్చిపోయారు. సీటు కోసం రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులపై దాడి చేయడంతో ఆమె తలకు
Read Moreముగ్గురి ప్రాణాలు బలిగొన్న కలుషితాహారం
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తిరుప్పూర్లోని ఓ చిల్డ్రన్స్ హోంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.
Read Moreపాలక్కాడ్ బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని ఆర్థిక సాయం
కేరళ పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించి
Read Moreవందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం
ప్రధాని నరేంద్రమోడీ గతవారం ప్రారంభించిన గాంధీనగర్ – ముంబయి సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ముంబయి సెంట్రల్ నుంచి
Read Moreజాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్.. టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్
దసరా పండుగ వేళ దేశ రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలైంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన
Read Moreఉత్తరాఖండ్లో విషాదం
లక్నో: ఉత్తరాఖండ్లో మంగళవారం దారుణం జరిగింది. ఉత్తరకాశీ జిల్లా ద్రౌపది కా దండా– 2 శిఖరం వద్ద మంచు చరియలు విరిగిపడి 10 మంది ట్రైనీ మౌంటెయిన
Read Moreఉచిత హామీలపై రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ
వాటికయ్యే ఖర్చెంత.. ఏడ్నుంచి తెస్తరో కూడా.. రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ లెటర్ ఈ నెల 19 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం న్యూఢిల్లీ: ఎన్నికల
Read More












