National

చండీఘడ్లో కరెంటు కష్టాలు

విద్యుత్ సిబ్బంది సమ్మెతో చండీఘడ్ ప్రజలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. మూడు రోజుల సమ్మె నేపథ్యంలో 36 గంటలుగా కరెంటు సరఫరా లేక జనం ఇబ్బందులు ఎదుర్కొ

Read More

ఆఫ్గాన్కు భారత్ ఆపన్నహస్తం

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్గనిస్థాన్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న ఆ దేశానికి 50వేల టన్నుల గోధుమలు, ఔ

Read More

యూపీ నాల్గో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం

లక్నో: ఉత్తర్ప్రదేశ్లో నాల్గో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో 9 జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది.

Read More

లాలూ ప్రసాద్ కు వైద్య పరీక్షలు

దాణా స్కాంలో శిక్షపడ్డ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని రాజేంద్

Read More

లాలూపై కేసు పెట్టిన వారిలో నేను లేను

దాణా స్కాంకు సంబంధించిన ఐదో కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్లు శిక్ష పడటంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. ఆర్జేడీ చీఫ్పై కేసు నమోదుచేయడం వ

Read More

మోడీ ప్రభుత్వం చొరవతోనే మణిపూర్ అభివృద్ధి

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్ ఏనాడూ దృష్టి పెట్టలేదన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన

Read More

బీజేపీపై పోరాటం చేస్తుండనే లాలూకు జైలు శిక్ష

దాణా కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లూలూ ప్రసాద్ యాదవ్కు ఐదేళ్ల శిక్ష ఖరారు కావడంపై ఆయన కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. కోర్ట

Read More

ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి హత్యాకాండ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడంపై బాధిత రైతు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ

Read More

దాణా స్కాంలో లాలూ ప్రసాద్కు శిక్ష ఖరారు

రాంచీ: దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిం

Read More

అఖిలేష్పై శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యూపీలో ప్రచారం నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహా

Read More

భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొనడంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు తమ దేశ పౌరులను వెనక్కి వచ్చేయాలని సూచించాయి. తాజాగా ఉక్రెయ

Read More

కాన్పూర్ మేయర్పై ఎఫ్ఐఆర్ నమోదు

కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే చిక్కుల్లో పడ్డారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న సమయంలో ఆమె పోలింగ్ బూల్ లోపల ఫోటోలు తీశారు. అంతటితో ఆగకుండా వాట్సప్ గ్ర

Read More

రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్

యూపీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో మూడో దశ పోలింగ్ లో 59 అసెంబ్లీ న

Read More