National

ఉత్తరాఖండ్లో సీఎం అభ్యర్థుల ఓటమి

డెహ్రాడూన్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఉత్తరాఖండ్లో వ

Read More

ప్రజల నమ్మకమే బీజేపీని గెలిపించింది

మోడీపై ప్రజలకున్న నమ్మకమే గోవాలో తమను గెలిపించిందన్నారు స్టేట్ ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్. పూర్తి మెజారిటీ దిశగా తాము దూసుకెళ్తున్నామన్నారు. తమకు ఓటేస

Read More

పంజాబ్ ప్రజలు అద్బుతం సృష్టించారు

ఆమ్ ఆద్మీ పార్టీ కాదు.. ఓ విప్లవమని అన్నారు ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్

Read More

ఆప్ దెబ్బకు ఓడిన ప్రముఖులు

అమృత్ సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆప్ దెబ్బకు బడా బడా నేతలంతా ఓటమి పాలయ్య

Read More

నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్

మెడికల్ విద్య చదవాలనుకుంటున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్కు గరిష్ట వయోపరిమితిని ఎత్తివేసింది. ఈ మేరకు నేషనల్ మెడిక

Read More

అధికారంలోకొస్తే పంజాబ్కు పూర్వవైభవం

చండీఘడ్: గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్

Read More

ఓట్ల లెక్కింపుపై ఈసీకి సమాజ్వాదీ పార్టీ లేఖ

వారణాసి నియోజకవర్గంలో ఈవీఎంలను దొంగిలించారని ఆరోపించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తాజాగా ఎలక్షన్ కమిషన్ ముందు మరో డిమాండ్ పెట్టారు. ఓట్ల లెక్కింప

Read More

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు అనంతరం ఈవీఎంలలో ఓట్లను లెక్

Read More

మణిపూర్లో మళ్లీ కమలవికాసం..!

మణిపూర్‌‌లో‌ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోనుందని జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. ఎన్. ‌బీరేన్ సింగ్ సారథ్యంలో బీజేపీ 3

Read More

ఎగ్జిట్ పోల్: ఉత్తరాఖండ్ మళ్లీ బీజేపీదే..! 

ఉత్తరాఖండ్ మళ్లీ బీజేపీదేనని ఎగ్జిట్ పోల్ లెక్కలు చెబుతున్నాయి. 70 స్థానాలున్న ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 36 సీట్లను కమలదళం సునాయాసంగా

Read More

ఎగ్జిట్ పోల్స్: ఉత్తర్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీ హవా!

ఉత్తర్ ప్రదేశ్లో ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ప్రక్రి

Read More

మరికాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపై పడింది. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వ

Read More

పౌరుల తరలింపుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నట్లే.. ప్రస్తుతం ఉక్రె

Read More