National

ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన రెండు మూడ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్

Read More

భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొస్తం 

ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వీలైనంత తొందరగా స్వదేశానికి తీసుకొస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వారందరినీ సురక్షితంగా త

Read More

మధ్యప్రదేశ్లో దారుణం

మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఓ చిన్నారి బోరుబావిలో పడగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. దామోహ్ జిల్లాలోని బర్కేడా గ

Read More

మణిపూర్లో రేపే తొలి విడత పోలింగ్

మణిపూర్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఐదు జిల్లాల్లోని 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే

Read More

నాలుగు నెలల్లో కరోనా ఫోర్త్ వేవ్ :ఐఐటీ కాన్పూర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. థర్డ్ వేవ్ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఐఐటీ కాన్పూర్ రీసెర్చర్లు మరో బాంబు పేల్

Read More

రష్యా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడనున్న మోడీ

ఉక్రెయిన్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 24) రాత్రి మో

Read More

మానవతా దృక్పథంతో సాయం చేయండి

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ భారత సాయం కోరింది. శాంతిని కోరుకునే భారత్ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల

Read More

ఉక్రెయిన్లో భారత విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు

ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్ర

Read More

భారీ భద్రత మధ్య ఓటేసిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన అశిశ్ మిశ్రా తండ్రి, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా భారీ భద్రత నడుమ ఓటు వేశారు. నిఘాసన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భన్వా

Read More

పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆఫ్లైన్ పరీక్షలు రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఎస్ఈ, ఐఎఎస్ఈతో పాటు ఇతర బోర్డ్ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సి

Read More

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా

న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించాకే తదుపర

Read More

బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్ర

న్యూఢిల్లీ: బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతిపై బీజేప

Read More

తెలంగాణ సమాజం కేసీఆర్ పతనం కోరుకుంటోంది

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ అవినీతి బయటపడుతుందన్న భయంతోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్

Read More