National

పుణెలో మెట్రో రైలు సేవలు ప్రారంభించిన మోడీ

పుణె : మహారాష్ట్రలో రెండో అతిపెద్ద సిటీ పుణెలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ పుణె మెట్రో రైల్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిం

Read More

రేపటితో ముగియనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆఖరి

Read More

మణిపూర్లో రెండో విడత పోలింగ్ 

మణిపూర్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. ఫిబ్రవరి 28న జరిగిన తొలి దశ ఎన్

Read More

టీ స్టాల్లో చాయ్ తాగిన ప్రధాని మోడీ

వారణాసి: యూపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్రమోడీ సాధారణ వ్యక్తిలా ఓ టీ స్టాల్కు వెళ్లి చాయ్ తాగారు. యూపీ చివరి దశ ఎన్ని

Read More

ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదు..ఉంటే చెప్తామన్న కేసీఆర్

రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,

Read More

గవర్నర్ కామెంట్లపై మహారాష్ట్ర అసెంబ్లీలో రచ్చ

మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో రచ్చ జరిగింది. ఛత్రపతి శివాజీపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మహా వి

Read More

భారతీయులను వెనక్కి తెచ్చేందుకు 19 ఫ్లైట్లు

ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తెచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగ ముమ్మరంగా కొనసాగుతోంది. వీలైనంత తొందరగా విద్యార్థులను భారత్ తీసుకువచ్చే ప

Read More

యూపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. యూపీ సీఎం

Read More

17 వేల మంది ఇండియన్స్.. ఉక్రెయిన్ బార్డర్ దాటేసిన్రు

న్యూఢిల్లీ: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు భారీ సంఖ్యలో భారతీయులు వెనక్కి వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. జనవరి చివరి వారం ను

Read More

కొలిక్కి వచ్చిన కిడ్నాప్ వ్యవహారం

న్యూఢిల్లీ: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో నలుగురు వ్యక్తుల కిడ్నాప్ కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. తెలంగాణ పోలీసులు వారిని తీసుకెళ్లినట్లు నిర

Read More

రేపు యూపీలో ఆరో విడత పోలింగ్

లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఆరో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్ నగర్, బల్రాంపూర్,సిద్ధార్థ్ నగర్, బస్తీ, సంత్కబీర్ నగర్, మహారాజ్గంజ్, గోర

Read More

నవీన్ మృతిపై స్పందించిన రష్యా 

ఉక్రెయిన్లోని ఖార్కివ్లో జరిగిన క్షిపణి దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందడంపై రష్యా స్పందించింది. నవీన్ మృతిపై దర్యాప్తు చేపట్టనున్నట్ల

Read More

97శాతం మార్కులొచ్చినా మెడికల్ సీటు రాలే

ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మరణంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లి బాంబు

Read More