National
భగవంత్ మాన్ సంచనల నిర్ణయం
చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 122 మంది మాజీ ఎంపీలు,
Read Moreజనాలపైకి కారు ఎక్కించిన ఎమ్మెల్యే
భువనేశ్వర్ : బీజేడీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు బీభత్సం సృష్టించింది. ఆయన ప్రయాణిస్తున్న కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనల
Read Moreఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేసిన పోలీసులు
హర్యానాలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. గురుగ్రామ్లోని ఉద్యోగ్ విహార్ ఫేజ్ 3 కేంద్రంగా పనిచేస్తున్న నకిలీ కాల్ సెంటర్పై ఆకస్మికంగా
Read Moreరేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేపు సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు భే
Read Moreగోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా
గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కొత్త సర్కారు కొలువుదీరేందుకు వీలుగా పదవికి రాజీనామా చేశారు
Read Moreఅగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన కేజ్రీవాల్
ఢిల్లీ : అగ్ని ప్రమాద బాధితులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. గోకుల్పురి ప్రాతానికి వెళ్లిన ఆయన.. ప్రమాదంలో సర్వం కోల్పోయిన వార
Read Moreఉత్తరాఖండ్ కొత్త సీఎం వేటలో బీజేపీ
ఉత్తరాఖండ్ సిట్టింగ్ సీఎం పుష్కర్ ధామీ పరాజయంతో బీజేపీ కొత్త సీఎం వేట మొదలుపెట్టింది. ఇందుకోసం ఇద్దరు కేంద్రమంత్రుల్ని డెహ్రాడూన్కు పంపింది. బీజేపీ హ
Read Moreగవర్నర్కు రాజీనామా సమర్పించిన సీఎం యోగి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులతో కలిసి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ నివాస
Read Moreసీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
పది, పన్నెండో తరగతి విద్యార్థుల టర్మ్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ను సీబీఎస్ఈ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 26 నుంచి థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్
Read Moreసీఎం రాజీనామా.. ఉత్తరాఖండ్లో ప్రభుత్వం రద్దు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులతో కలిసి గవర్నర్ గుర్మీత్ సింగ్కు రాజీనామా పత్రాలు అందజేశారు. ఉత్తరాఖండ్ల
Read Moreడ్రగ్స్ కేసు విచారణ ఎందుకు అటకెక్కిందో చెప్పాలె
హైదరాబాద్ : డ్రగ్స్ కేసు విచారణపై పీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.
Read Moreగుజరాత్పై కన్నేసిన ఆమ్ ఆద్మీ
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్పై కన్నేసింది. ఢిల్లీ, పంజాబ్
Read Moreఉత్తరాఖండ్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ
ఉత్తరాఖండ్లో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమైంది. రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా.. మేజిక్ ఫిగర్కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ స్థానాల్
Read More












