National

భగవంత్ మాన్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు 

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదిక

Read More

గోవా, మణిపూర్లో సిట్టింగ్ సీఎంలకు సెకండ్ ఛాన్స్..!

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. సీఎం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత

Read More

ములాయం కోడలికి మంత్రి పదవి..!

ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ.. యోగికి మరోసారి రాష్ట్ర పగ్గాలు అప్పగి

Read More

పండగ తర్వాత 4 రాష్ట్రాల్లో కొలువుదీరనున్న కొత్త సర్కారు 

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హోలీ (మార్చి 18) తర్వాత ఆయా రాష్ట్రాల్లో

Read More

గోవా ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే గణేశ్

గోవా ప్రొటెం స్పీకర్గా గణేశ్ గాంకర్ నియమితులయ్యారు. ఎమ్మెల్యేలందరిలో సీనియర్ కావడంతో ఆయనను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ పీఎస

Read More

ఫిర్జాదిగూడలో కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ఫిర

Read More

మార్చి 16 నుంచి పిల్లలు, వృద్ధులకు వ్యాక్సిన్

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. మార్చి 16 నుంచి 12  నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ పంపిణ

Read More

పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్

ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అరెస్టయ్యారు. గత నెలలో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద

Read More

కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగం వదలను

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం చరణ్జిత్ చన్నీని ఓడించి సంచలనం సృష్టించారు ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్. కొడుకు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన తల్లి బల్దే

Read More

దేశ భద్రతపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం

న్యూఢిల్లీ : దేశ భద్రతపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్

Read More

ఢిల్లీలో బిజీగా యూపీ సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ కొత్త సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ కూర్పుప

Read More

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. ఉదయం 8.58నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దిగ్లీపూర్కు ఈశాన్యంగా 225 కిలోమీటర్ల దూరంలో భూకంప కేం

Read More

భగవంత్ మాన్ సంచనల నిర్ణయం

చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 122 మంది  మాజీ ఎంపీలు,

Read More