parliament
విద్యార్థులపై లాఠీచార్జ్, కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది అమిత్ షానే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం (జులై 29) యాంటి పేపర్ లీక్ బిల్లుపై లోక్ సభ
Read Moreమూర్ఖులు, అంధ భక్తులు ఎవరి మాట వినరని విద్యార్థులు అన్నరు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై లోక్ సభలో వాడీ వేడీగా చర్చ జరిగింది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండీ కూటమి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ బిల్లుపై చ
Read Moreపార్లమెంట్ లో జెన్ Z భాష... ఈ పదాలకు అర్థం తెలుసా..?
సీజేపీ ఆందోళనల వల్ల దేశవ్యాప్తంగా ప్రధానంగా జెన్ జీ యువతపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో ఎన్డీయే ఎంపీలు సైతం జెన్ జీ భాషలో మాట్లాడారు. మంగళవారం లోక్
Read Moreలోక్ సభ ముందుకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలను నివారించి మరింత పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పబ్ల
Read More‘వందేమాతరం’ను అవమానిస్తే జైలుకే..మూడేండ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త చట్టం
పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం జాతీయ గ
Read Moreస్టూడెంట్స్ను పోలీసులతో కొట్టించడం దారుణం..జరుగుతున్న పరిణామాలకు మోదీదే బాధ్యత: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో కొట్టించడం దారుణమని, జరుగుతున్న పరిణా మాలన్నింటికీ ప్రధాని మోదీనే బాధ్యత వహించ
Read Moreమిస్టర్ మోదీ.. అర్ధరాత్రి పనికిమాలిన వీడియోలతో విద్యార్థులను మోసం చేయకండి : రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి వీడియోలతో విద్యార్థులను మోసం చేయవద్దని మండిపడ్డా
Read Moreపార్లమెంట్లో అదే లొల్లి మూడో రోజూ సభలో ఉద్రిక్త వాతావరణం..నల్ల దుస్తులతో పార్లమెంట్ గేటు వద్ద విపక్షాల నిరసన
న్యూఢిల్లీ: నీట్- పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్&z
Read Moreవిద్యార్థుల నిరసనపై రాజ్నాథ్ ఆందోళన..విపక్షాల స్వార్థ రాజకీయంపై మండిపాటు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థు
Read Moreదేశంలో ప్రజాస్వామ్యం ఖతమైంది..ప్రియాంక గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖతమైంద ని
Read Moreవిద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం: శశి థరూర్
న్యూఢిల్లీ: నీట్ నిరసన ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో సోమవారం ఆందోళనకారులపై జరిగిన లాఠీఛార్జ్ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్రంగా ఖండించార
Read Moreనీట్పై చర్చకు 100 శాతం సిద్ధం..ఆందోళనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్
స్టూడెంట్లకు జవాబు చెప్పాల్సిన బాధ్యత తమకు ఉందన్న మంత్రి రాజకీయ ప్రచారాల కోసం విద్యార్థులను పావులుగా వాడుకోవద్దని విజ్ఞప్తి న్యూఢిల్లీ: నీట్
Read Moreరాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం: కూనంనేని
హైదరాబాద్, వెలుగు: పేపర్ లీకేజీలపై ఢిల్లీలో చేపట్టిన నిరసన సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు
Read More












