parliament

పార్లమెంట్ పక్కనే అమ్మాయిలతో ఇంత ఘోరం చేస్తుంటే.. యంగ్ ఎంపీ స్వాతి సంచలన వివరాలు

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 16) ఆమె రాజ్య సభలో మాట్లాడుతూ.. దేశ ఆత్మగా అభివర్ణించే భారత పార్లమెం

Read More

బ‌‌‌‌డ్జెట్ తొలి విడత సెష‌‌‌‌న్ కు ముగింపు..రెండో సెషన్ స్పీకర్ తొలగింపుపై చర్చ!

నరవణె పుస్తక వివాదంతో సభలో కొనసాగిన గందరగోళం మొత్తం 19 గంటలు వృథా అయ్యిందన్న స్పీకర్ మార్చి 9 నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు స్పీకర్ త

Read More

పాక్‎ను అమెరికా టాయిలెట్ పేపర్‌‌లా వాడుకున్నది: పాకిస్తాన్ రక్షణ మంత్రి

ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని ఆరోపించారు.

Read More

భారత మాతను అమ్మేశారు.. దేశ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు: మోడీ సర్కార్‎పై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్‎తో భారత్‎కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశార

Read More

Rahul Gandhi at Lok sabha:బీజేపీ ప్రభుత్వం ఇండియాను అమ్మేసింది: ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ ఫైర్

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు లోక్ సభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ.  ట్రేడ్ డీల్ తో ఇండియాను అమెర

Read More

పాకిస్తాన్ దేశాన్ని.. టాయిలెట్ పేపర్ కంటే నీచంగా చూస్తున్నారు : పార్లమెంట్‎లో బోరున ఏడ్చిన రక్షణ మంత్రి

ఒక దేశానికి ఇంత కంటే అవమానం ఏముంటుందీ.. ప్రతి దానికీ అడుక్కోవటం మొదలైతే ఇంత కన్నా విలువ ఎవరిస్తారు.. పక్క దేశంపై ఏడుపులు, పెడబొబ్బులు.. దాడులు.. కుట్ర

Read More

పార్లమెంట్లో దుమారం రేపిన బుక్పై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఫస్ట్ రియాక్షన్

లడఖ్ సరిహద్దు వివాదంపై భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె రాసిన (ప్రచురితం కాని) పుస్తకం పార్లమెంట్‌‌‌‌‌‌‌&zwn

Read More

బీజేపీకి రాహుల్ భయం.. కాంగ్రెస్ ఎంపీల ఆందోళనలో ఎంపీ వంశీకృష్ణ

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లోక్ సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి  ఎంపీలు ఆందోళనకు దిగారు. స్పీకర్ ఏకపక్ష వైఖరిక

Read More

విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన లోక్ సభ

విపక్షాల ఆందోళనతో  లోక్ సభ దద్దరిల్లింది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళన చేయడం, పదే పదే  సభ వాయిదా పడటంతో సభను ఫిబ్రవరి 9 ఉదయం 11 గంట

Read More

మోదీ రాజీపడ్డారు..దేశాన్ని అమ్మేశారు: రాహుల్ గాంధీ

అమెరికాతో ట్రేడ్ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Read More

బీజేపీకి సెలెక్టివ్ అమ్నీషియా: ఎంపీ వంశీకృష్ణ

ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పెద్దపల్లి, వెలుగు: బీజేపీ సెలెక్టివ్​ఆమ్నీషియాతో ప్రజలను తప్పుదోవ పట్ట

Read More

లోక్ సభలో రచ్చ.. రాహుల్ vs రాజ్ నాథ్ సింగ్

 లోక్ సభలో  గందరగోళం నెలకొంది. అధికార పార్టీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగ

Read More