Telangana government

మిగిలిన మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు : కాంగ్రెస్​ పార్టీ

కరీంనగర్​కు వెలిచాల రాజేందర్​రావు,హైదరాబాద్​కు వలీవుల్లా సమీర్ ఖమ్మం టికెట్​ రఘురాంరెడ్డికి..ప్రకటించిన కాంగ్రెస్​ హైకమాండ్​ వరంగల్- ఖమ్మం- నల్

Read More

దేవుళ్లపై ప్రమాణాలు తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారు : హరీశ్‌ రావు

ఉచిత బస్ తప్ప గ్యారంటిలన్నీ తుస్సేనని విమర్శ  ప్రజలు బీఆర్‌‌ఎస్‌కు ఓటు వేసేందుకు ఉన్నారని వెల్లడి ఖమ్మంలో పార్టీ విస్తృత స్

Read More

ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్​షా

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలో గురువారం జరిగే బీజేపీ ఎన్నికల ప్రచార సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా హాజరవుతున్నారు. పట్టణంలోని డిగ్రీ కాలేజ

Read More

లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత

లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నయ్ ఇండో స్పిరిట్​లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, నెలకు లక్ష జీతం  బెయిల్ ఇవ్వొద్దని కోర్టు

Read More

12 సీట్లిస్తే సర్కారు మెడలు వంచుతం : కేసీఆర్

భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా పోరాడుతం జైళ్లకు, తోకమట్టలకు కేసీఆర్​ భయపడ్తడా? ప్రజలకు, కాంగ్రెస్​కు మధ్య పంచాయితీ పడ్డది ప్రజల తరఫున బీఆర్ఎస్​ పోరా

Read More

నువ్వు కట్టిన అద్భుతమేందో..కాళేశ్వరం దగ్గర్నే చర్చిద్దాం రా : సీఎం రేవంత్​రెడ్డి

మెదడును కరిగించి, రక్తాన్ని ధారబోసి కడ్తే మూడేండ్లకే ఎట్ల కూలింది? పెగ్గేసి కాళేశ్వరం డిజైన్‍ గీసినవా?బయట ప్రగల్భాలు పలుకుడేంది? అసెంబ

Read More

ఎస్సీ వర్గీకరణ బీజేపీతోనే సాధ్యం : డీకే అరుణ

పాలమూరు,  వెలుగు:  ఎస్సీ వర్గీకరణకు   మోదీ గ్యారెంటీ ఇచ్చారని  పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.  ఎన్నికల ప్రచారంలో

Read More

బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగం రద్దు అయినట్లే : ప్రవీణ్​ కుమార్​

పెబ్బేరు, వెలుగు : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ఇస్తే   రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, రిజర్వేషన్లు అన్నీ తీసేసి పిల్లల

Read More

ఏప్రిల్ 25న మహబూబ్ నగర్ జిల్లాకు గుజరాత్ సీఎం భూపేంద్ర సింగ్ పటేల్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ కు ఈనెల 25న  గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తున్నట్లు బీజేపీ

Read More

హిందువులు భయపడేలా కాంగ్రెస్​ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్​

బోధన్​,వెలుగు: కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో  హిందుసమాజం భయపడే విధంగా ఉందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. మంగళవారం బోధన్​ పట

Read More

మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక

నల్గొండ అర్బన్, వెలుగు : వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వరుసగా కాంగ్రెస్​లో చేరుతున్నారు. నల్లగొండ మండలం చెన్నుగూడెం, దమ్మన్నగూడెం గ్రామంలో

Read More

రఘువీర్​రెడ్డి గెలుపునకు కృషి చేయాలి : కందూరు జైవీర్​రెడ్డి

హాలియా, వెలుగు : కాంగ్రెస్​ నల్గొండ పార్లమెంట్​ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్​రెడ్డి గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూ

Read More

అసెంబ్లీ స్పీకర్​ ​గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌పై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళ

Read More