Telangana government

అసెంబ్లీ స్పీకర్​ ​గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌పై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళ

Read More

నాగయ్య మృతి పార్టీకి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్  రెడ్డితో పాటు పలువురి సంతాపం హైదరాబాద్, వెలుగు: పీసీసీ సీనియర్  నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు టి.నాగయ్య మృతిపై సీఎం రేవంత్

Read More

కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

నివాళులర్పించిన ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ

Read More

దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి

ప్రజలకోసం మోదీ, కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లారా హైదరాబాద్, వెలుగు: సోనియా తెలంగాణ ఇవ్వడంతోనే కేసీఆర్ సీఎం అయ్యాడని.. దీంతో కేసీఆర్, ఆయన కుటుంబం ఎది

Read More

గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపెల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళ

Read More

ఏపీకి నీళ్లు దోచిపెట్టి నీతులు చెప్తున్నరు : బండి సంజయ్

అపర మేధావుల్లా మాట్లాడుతున్నరు జూన్ 4న బీఆర్ఎస్ దుకాణం బంద్ అయితదని కామెంట్ కరీంనగర్, వెలుగు: కమీషన్లకు కక్కుర్తి పడి కృష్ణా జలాల్లో తెలంగాణ

Read More

తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్

హైదరాబాద్, వెలుగు: తన స్వభావం తిరుగుబాటని, సిని మాల్లో చేసిన పాత్రల ప్రేరణే ఇం దుకు కారణం కావొచ్చని కాంగ్రెస్ నేత విజయశాంతి మంగళవారం ట్వీట్  చేశా

Read More

చేవెళ్ల కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌‌‌‌ రెడ్డి నామినేషన్‌‌‌‌

గండిపేట, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌‌&zw

Read More

ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్

హైదరాబాద్, వెలుగు: స్వీప్ ప్రోగ్రామ్ లోభాగంగా హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, మీటింగ్ లు నిర్వహించి  ఓటు ప్రాముఖ

Read More

హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాలకు 41 నామినేషన్లు దాఖలు

హైదరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాలకు మంగళవారం 41 నామినేషన్లు అందాయి. ఇందులో హైదరాబాద్ స్థానానికి 11 మంది నుంచ

Read More

హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్

గ్రేటర్​ ఆర్టీసీ పరిధిలో 521 కాలం చెల్లిన బస్సులు స్క్రాప్​పాలసీని పట్టించుకోని ఆర్టీసీ అధికారులు పొల్యూషన్​ టెస్టులు చేయకుండానే తిప్పుతున్నారు

Read More

నాకు గడీ ఎక్కడుందో చెప్తే రేవంత్​రెడ్డికే రాసిస్తా : రఘునందన్​రావు

సిద్దిపేటలో హరీశ్​రావు కంటే నేనే బలవంతుడిని పార్లమెంట్ ​ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఒక్క సీటు కూడా గెలువదని వ్యాఖ్య మెదక్, వెలుగు: తనకు గడీ ఎక్కడుం

Read More

ఎంపీలు ఏం చేస్తున్నట్లు?

భారతదేశమంతటా ప్రజాస్వామ్య వేడుకలు జరుగుతున్న వేళ 18వ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. 543 మంది లోక్​సభ సభ్యులను ఎన్నుకునేందుకు 968 మిలియన్ల ఓటర్లు ఈసారి

Read More