Telangana government
సీఎం రేవంత్రెడ్డిపై నోరు పారేసుకుంటే ఖబడ్దార్ : వెడ్మ బొజ్జు సవాల్
ఆదిలాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటే ఊరుకోబోమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ లో ఏర్పాటు
Read Moreకార్యకర్తలు కష్టపడితే ఆదిలాబాద్ బీజేపీదే : పతంగే బ్రహ్మానంద్
నేరడిగొండ, వెలుగు: కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
Read Moreఆ మూడు పార్టీలు ఒక్కటే : విశారదన్ మహరాజ్
రాష్ట్రంలో 15 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్నం ముషీరాబాద్,వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడ
Read Moreవంశీకృష్ణ మీద గెలవలేక కొప్పుల ఈశ్వర్ చిల్లర రాజకీయాలు
ధర్మారం,వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మీద గెలవలేకనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిల్లర, సానుభూతి రాజకీయాలను నడుపుతున
Read Moreహౌసింగ్ భూములపై సర్వే.. ల్యాండ్ కొలిపించి హద్దుల ఖరారుకు ఏర్పాట్లు
కబ్జా భూముల స్వాధీనానికి సర్కారు నిర్ణయం సర్వేకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకోనున్న ఆఫీసర్లు రాష్ట్రంలో 2,500 ఎకరాలపైనే హౌసింగ్ భూములు సర్
Read Moreఏప్రిల్ 19న పాలమూరుకు సీఎం రేవంత్రెడ్డి
పాలమూరు, వెలుగు: మహబూబ్నగర్ ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్రెడ్డి ఈ నెల 19న నామినేషన్ వేయనుండగా, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నట్లు
Read Moreమక్తల్ మండల కేంద్రంలో .. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
నారాయణపేట/మక్తల్, వెలుగు: ముదిరాజ్ లను బీసీ–డి నుంచి బీసీ– ఎ గ్రూప్ లోకి మార్చడంతో పాటు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల
Read Moreజహీరాబాద్ లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు
జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామ
Read Moreకాంగ్రెస్లో చేరిన నాగపురి కిరణ్ కుమార్గౌడ్
చేర్యాల,వెలుగు: ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్కుమార్గౌడ్ సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోచేరారు. మంగళవారం
Read Moreబీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి : వంశీచంద్ రెడ్డి
పాలమూరు, వెలుగు: ద్వంద విధానాలతో ఒక్కటిగా పని చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్
Read Moreవంశీకృష్ణ గెలిపిస్తే మరింత అభివృద్ధి : నోముల ఉపేందర్గౌడ్
కోల్బెల్ట్,వెలుగు:పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, యువతకు భవిష్యత్ ఉంటుందని మందమర్రి పట్టణ కాంగ్
Read More500 ఏళ్ల నాటి కల సాకరం చేసిన ప్రధాని మోదీ : పాయల్ శంకర్
ఆదిలాబాద్టౌన్, వెలుగు: హిందువుల 500 ఏళ్ల నాటి కల అయిన రామ మందిర నిర్మాణం ప్రధాని మోదీ ద్వారా నెరవేరిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. &nbs
Read Moreకాంగ్రెస్లో చేరిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి
నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన సీఎం రేవంత్
Read More