Telangana Politics

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ : అద్దంకి దయాకర్ ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికలో ట్విస్ట్. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లకు అవకాశం వస్తుందని అందరూ భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్

Read More

నిజామాబాద్ ఎంపీ టికెట్.. కవితకు డౌటే!

    బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని బీఆర్ఎస్ యోచన     కవితకే టికెట్ ఇవ్వాలని స్థానిక నేతల డిమాండ్   &

Read More

ఎవరూ వద్దనుకుంటే ఒక్కరే మిగులుతారు : మంత్రి సీతక్క

నిర్మల్: ఎంపీ ఎన్నికల్లో   పనితీరును బట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని కార్యకర్తలకు, నాయకులకు మంత్రి సీతక్క  సూచించారు.

Read More

దీన్ని వదల్లేదా : తెలంగాణ మిడ్ డే మీల్ పేరుతో బీఆర్ఎస్ లీడర్ రూ.5 కోట్ల చీటింగ్

బీఆర్ఎస్ నేతల అక్రమ దందాలు,స్కాంలు రోజుకో చోట బయటపడుతున్నాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు ఇలా మండల స్థాయి ల

Read More

కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నం: జీవన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముందుగా మురళీధర్ రావును తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని డిమ

Read More

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

 సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నా

Read More

కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్​డౌన్ మొదలైంది: కేటీఆర్

వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడ్తరు: కేటీఆర్  కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమ

Read More

కేసీఆర్​ అవినీతిపై సీబీఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే: ఉత్తమ్​

కేసీఆర్​ అవినీతిపై సీబీఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే: ఉత్తమ్​ ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టినోళ్లు మీ మిత్రుడ్ని ఎందుకు వదిలేసిన్రు?

Read More

అంగన్వాడీలకు జగన్ సర్కార్ అల్టిమేటం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు అక్కడి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధులకు రాని వారి పై చర్యలు తీసుకుంటామని ప్రకటించిం

Read More

కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసే దమ్ముందా : కిషన్ రెడ్డి సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. 2024, జనవరి 2వ తే

Read More

మీరు ఉండాల్సినోళ్లే : ఏసీ బోగీలను.. జనరల్ బోగీల్లా వాడేస్తున్నారు

రైలులో ప్రయాణించాలంటే టికెట్టు ఉండాల్సిందే. లేదంటే టీటీఈ వచ్చి జరిమాన వేస్తాడు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేస్తాడు. అలా భయపడి అందరం ఇష్టం లేకున్న ట

Read More

రాజేంద్రనగర్ పీఎస్కు మొదటి స్థానం..ఎందులో తెలుసా..?

  సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వి

Read More

ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేస్తాం..

సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి ఖాళీలను భర్తీ చేస్తమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్ర

Read More