
Telangana
రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రతిపక్షం ఉంది.. రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరు : డిప్యూటీ సీఎం భట్టీ
రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్, మంత్రులతో కలిసి వివిధ పనులకు శంకుస్
Read Moreఅర్థరాత్రి వైన్స్ లో చోరీ.. డబ్బులతో పాటు బీర్లు కూడా పట్టుకెళ్లారు..
వికారాబాద్ జిల్లా పెరిగిలోని భవాని వైన్ షాపులో శనివారం ( మార్చి 2, 2025 ) అర్థరాత్రి చోరీ జరిగింది. వైన్ షాపు కౌంటర్లో డబ్బులతో పాటు బీర్లు కూడా పట్టు
Read MoreBRS నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతరు: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతారని బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇంట్రె
Read Moreఉగాది నుంచి గద్దర్ అవార్డులు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: సినిమా రంగంలో విశేష ప్రతిభ కనబర్చే వారికి ఇవ్వనున్న గద్దర్ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. వచ్చే ఉగాది నుంచి
Read Moreకాంగ్రెస్ రాగానే హింస, నేరాలు పెరిగినయ్ : హరీశ్ రావు
ఏడాది క్రితం వరకు తెలంగాణ ప్రశాంతంగా ఉంది: హరీశ్ రావు హైదరాబాద్, వెలుగు: ఏడాది క్రితం వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి
Read Moreబీఅలెర్ట్.. మూడు రోజులు ఎండలు దంచికొడతాయ్..వాతావరణ శాఖ
ఎండాకాలం మొదలైంది. ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. పది దాటిందంటే చాలా హీట్ పెరిగిపోతుంది. గత కొ
Read Moreవీడిన బర్డ్ ఫ్లూ భయం.. మళ్లీ ఊపందుకున్న చికెన్ అమ్మకాలు
రెండు తెలుగు రాష్ట్రాల చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ వణికించింది. బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందడంతో చికెన్ తినాలంటేనే జనం జంకారు. చికెన్ ముక్క లేనిదే
Read Moreఉత్సాహంగా స్ప్రింగ్ స్ప్రీ.. ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ సందడి
కాజీపేట, వెలుగు: వరంగల్ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. స్టూడెంట్ల ఈవెంట్లతో సందడిగా మారింది. రెండో రోజు స్టూడెంట్లు పలు ఈవెంట్లను ప్రదర
Read Moreకన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
పెన్ పహాడ్, వెలుగు: సాగు నీరిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే పంటలేసుకుని రైతులు ఆగమయ్యారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం
Read Moreబోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. ఏజెంట్ సూసైడ్
కరీంనగర్: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా అక్షర చిట్ ఫండ్ సంస్థ మోసం చేయడంతో ఆర్థికంగా నష్టపోయిన ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కరీం
Read Moreబాబ్లీ గేట్లు ఓపెన్.. ఎస్సారెస్పీకి నీళ్లు విడుదల
బాసర, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శనివారం ఎత్తారు.
Read Moreవరంగల్ఎయిర్ పోర్ట్పై.. బీజేపీ, కాంగ్రెస్ క్రెడిట్ వార్
ఖిలా వరంగల్( మామునూరు), వెలుగు: వరంగల్ సిటీలోని మామునూరు ఎయిర్ పోర్ట్పై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు క్రెడిట్ కోసం ఘర్షణకు దిగారు. శనివారం ఎయిర్ పోర
Read MoreSLBC ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత: బీజేపీ ఎల్పీ
ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, సీఎందేనని నిర్మల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్
Read More