
Telangana
మే7 నుంచి ఆర్టీసీలో సమ్మె తప్పదు
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించాలి ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం హైదరాబాద్, వెలుగు: సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్
Read Moreహయత్ నగర్లో MBBS సీట్ల ఘరానా మోసగాడు అరెస్ట్
హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతోన్న ఘరానా మోసగాడిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్ నగర్&l
Read Moreసంధ్య థియేటర్ తొక్కిసలాట: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్
సికింద్రాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు 5 నెలలుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స
Read Moreయాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. ఏడుగురికి సీరియస్..!
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్సప్లొజివ్ కంపెనీలో మంగళవారం (ఏప్రిల్ 29
Read Moreకూకట్ పల్లిలో ఆటో ట్రాలీ బీభత్సం: మందు కొట్టి కార్లు, బైక్స్ ని ఢీకొట్టిన డ్రైవర్
హైదరాబాద్: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే కూకట్పల్లి వివేకానంద నగర్ జాతీయ రహదారిపై ట్రాలీ ఆటో బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ముందున్న రెండు కా
Read Moreరుణమాఫీపై ఏ బాయికాడ మాట్లాడుదాం.. కేసీఆర్కు జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్: ‘కేసీఆర్పదేండ్లలో 20 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. రేవంత్రెడ్డి సర్కార్ఏడాదిలోనే 22 వేల కోట్లను మాఫీ చేసింది.. పదే
Read Moreఆర్మీకోసం విరాళాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు..తెలంగాణ పోలీస్ కీలక ప్రకటన
హైదరాబాద్: ఆర్మీ ఆధునీకరణకు విరాళాలు ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సైనిక సహాయ నిధికి డొనేషన్స్ పేరిట ఫేక్ వెబ్ సైట్లు క్రియే
Read Moreమిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్-2025 పోటీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించార
Read Moreరేపే (ఏప్రిల్ 30) టెన్త్ రిజల్ట్.. ఈ సారి గ్రేడ్తో పాటు మార్కులు.!
టెన్త్ రిజల్ట్ ను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. మెమోలపై మార్కులతో పాటు
Read Moreజూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ధరణి చట్టంతో రైతులు, ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తండ్రులు, తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం
Read Moreనిజామాబాద్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ..
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది.. సోమవారం ( ఏప్రిల్ 28 ) గుత్తి స్టేషన్ దగ్గర రైలు ఆగి ఉండగా చోరీ జరిగింది.
Read Moreఎస్సీ గురుకుల బ్యాక్ లాగ్ ఎంట్రన్స్ రిజల్ట్ విడుదల.. 5,638 మంది స్టూడెంట్లకు సీట్లు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసైటీ గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి 6,7,8,9వ క్లాసుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాల
Read Moreఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి .. సీఎం రేవంత్కు ఐఎన్టీయూసీ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రె
Read More