Telangana
ఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్ల పంపిణీ కొనసాగిస్తా: కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్: ఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్ల పంపిణీ కొనసాగిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. సీఎస్ఆర్ నిధులతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అ
Read Moreపంచాయతీ ఎన్నికలపై కీలక అప్ డేట్: సెప్టెంబర్ 2న అన్ని గ్రామాల్లో ఓటర్ల ఫైనల్ లిస్ట్
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. ఓటర్ల తుది జాబితా కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస
Read Moreహైదరాబాద్ మహీంద్రా యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్
డ్రగ్స్ నిర్ములనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు, మెరుపు దాడులతో డ్రగ్స్
Read Moreతెలంగాణకు రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఆగస్టు 26న ఉదయం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం ఒడిశా తీర ప్రాంతం వద్
Read Moreబీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నయ్ : కేటీఆర్
మోదీ, రేవంత్ ఒప్పందం రాష్ట్రానికి ఎంతో ప్రమాదం: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్
Read Moreతెలంగాణలో మాకు పోటీలేదు..ప్రతిపక్షం లేదు: మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణలో తమకు పోటీ లేదు.. ప్రతిపక్షం లేదని అన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కవిత - కేటీఆర్ పంచాయతీ తెగే సరికి పదేళ్లు పడుతుందన్న
Read Moreకళ్లలో కారం కొట్టి.. కత్తులతో పొడిచి చంపారు: నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం
నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. కళ్లలో కారం కొట్టి కత్తులతో పొడిచి ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంల
Read Moreడెంగ్యూ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు: డెంగ్యూ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, సీజనల్వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైం
Read Moreమిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఖిలా వరంగల్ (మామునూరు) వెలుగు: వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. మీల్స్
Read Moreబైక్ కొనుక్కునేందుకు పైసలియ్యలేదని యువకుడు సూసైడ్
దహెగాం, వెలుగు : బైక్కొనుక్కునేందుకు తల్లిదండ్రులు పైసలియ్యలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్&zw
Read Moreరాష్ట్రంలోనూ ఓట్ల చోరీ... 8 మంది బీజేపీ ఎంపీలు అట్లనే గెలిచారు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఓట్ల దొంగతనంతోనే మోదీకి మూడోసారి అధికారం బీసీల కోసం బండి సంజయ్, ఈటల, అర్వింద్, లక్ష్మణ్ బయటకు రావాలె రాష్ట్ర రాజకీయ ముఖచిత్ర
Read Moreనర్సన్న, రాజన్న ఆలయాలకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. హైదరాబాద్&zw
Read Moreఖమ్మం జిల్లాలో విషాదం: రోటోవేటర్లో పడి బాలుడు మృతి
కూసుమంచి, వెలుగు : రోటోవేటర్లో పడి ఆరేండ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మం
Read More












