telugu breaking news
బెంగళూరులో వాన బీభత్సం.. ఆస్పత్రి గోడ కూలి ఏడుగురు మృతి
చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో భార
Read Moreఇక సర్కారు మెట్రో.. ఎల్ అండ్ టీ నుంచి 100 శాతం షేర్ల బదిలీ పూర్తి
సెక్రటేరియెట్లో రూ.1,461 కోట్ల షేర్ల కొనుగోలు పత్రాల మార్పిడి మెట్రో ఫేజ్-1 పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి.. మెట్రో ఫేజ్–2కు ల
Read Moreఅధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. ప్రజల తలరాతలు మారాయా ? లేదా ? అన్నదే ముఖ్యం: కేటీఆర్
తొందరపడి ఓటేయొద్దని కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పినా ప్రజలు వినలే 2023లో బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బలు
Read Moreరైల్వేలో ఉద్యోగాల కోత.. 2026లో 30 వేల పోస్టుల రద్దుకు ఆదేశాలు
భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. దాదాపు 30 వేల ఉద్యోగాలను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రద్దు చేసిన ఉద్యోగాలను అవసరాన్ని బట్ట
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథతో లక్షల కోట్లు దోపిడీ: మంత్రి వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్ చేసిన అప్పులను కాంగ్రెస్ సర్కార్ తీరుస్తోంది: మంత్రి వివేక్ వెంకటస్వామి ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం యువతకు జర్మనీలో ఉపాధ
Read Moreతమిళనాడులో డీఎంకే.. బెంగాల్లో హోరాహోరీ.. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల
అస్సాంలో బీజేపీ.. కేరళలో యూడీపీకే ఎగ్జిట్ పోల్స్లో పట్టం పుదుచ్చేరిలోనూ మారని పవర్.. మళ్లీ ఎన్డీయేకే గెలుపు చాన్స్ తమిళనాడులో నటుడు విజయ
Read Moreప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మ్య
Read Moreతెలంగాణలో ఎక్కడెక్కడ పెట్రోల్, డీజిల్ దొరకడం లేదంటే..
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాద్రి, వనపర్త
Read Moreఈ పనేదో ముందే చేసి ఉండొచ్చు కదా.. వీడియో వైరల్ అయి విమర్శలు.. ఆ తర్వాతే చేతికి డబ్బులు !
సోషల్ మీడియా పుణ్యమా అని ఒడిశాకు చెందిన ఒక పెద్దాయన తన అక్క అస్థి పంజరాన్ని బ్యాంకుకు మోసుకెళుతున్న వీడియో వైరల్ అయి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒడిశ
Read Moreఒపెక్ కూటమికి యూఏఈ గుడ్బై.. మే 1 నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన
యూఏఈ నిర్ణయంతో మారనున్న గ్లోబల్ మార్కెట్ ముఖచిత్రం ధరల నియంత్రణలో తగ్గనున్న సౌదీ ఆధిపత్యం మార్కెట్లోకి చమురు సరఫరా పెరిగి రేట్లు తగ్గే అవ
Read Moreఆ 424 ఎకరాలు రిజర్వ్ ఫారెస్టే.. ప్రభుత్వ అప్లికేషన్ను అంగీకరించిన సుప్రీంకోర్టు
రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న 424.31 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్న
Read Moreబెంగాల్లో మొదలైన తుది దశ పోలింగ్.. మొత్తం 142 స్థానాల్లో ఎన్నికలు
కోల్కతా: బెంగాల్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 142
Read Moreఒక్కో నోటిఫికేషన్లో ఒకట్రెండు రకాల పోస్టులే! కొలువుల భర్తీలో టీజీపీఎస్సీ స్ట్రాటజీ
కోర్టు కేసుల చిక్కులు లేకుండా ఉండేందుకు నిర్ణయం త్వరితగతిన ఫలితాల వెల్లడే లక్ష్యంగా ఏర్పాట్లు సిద్ధమవుతున్న వివిధ విభాగాల 20 నోటిఫి
Read More













