telugu breaking news
గచ్చిబౌలి అంజయ్య నగర్లోని నవాబ్స్ రెస్టారెంట్ ఇంత ఘోరమా..?
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని 4 రెస్టారెంట్లలో CMC ఫుడ్ సేఫ్టీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశాయి. ది స్పైస్ కిచెన్లో వంటగది, ఫ్రీజర్, స్టోరేజ్ ప్రాంతాల
Read Moreఎంత పనిచేశావ్ రా బుడ్డోడా.. రెండే రెండు సెకన్లు.. ఐఫోన్ నీళ్లలోకి విసిరేశాడు !
ఐఫోన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకేసారి స్పాట్ మనీ కట్టలేకపోయినా ఈఎంఐలు కట్టి మరీ ఈ ఐఫోన్ను కొనుక్కుని వాడుతున్న జనం చాలా మ
Read Moreరాయదుర్గం భూముల వేలంపై స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌం
Read Moreకండలేమో గానీ గుండెలు ఆగుతున్నాయ్.. జిమ్ నుంచి ఇంటికి.. కాసేపటికే బాడీ బిల్డర్ ప్రాణం పోయింది !
దావనగెరె: కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. కండలు తిరిగిన బాడీ బిల్డర్ జిమ్ నుంచి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. జాతీయ స్థాయి
Read More3 నెలలుగా వెంటాడి వేటాడి సీఐ నాగరాజు కొడుతున్నాడు.. సెల్ఫీ వీడియోలో చెప్పి ఆత్మహత్య
విజయవాడ: ఏపీ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు.. సాయికృష్ణ అనే యువ
Read Moreఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్
హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కొడుకు సునీల్ను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్ స్కా
Read Moreరైతులకు శుభవార్త.. జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల
హైదరాబాద్: జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెల
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరీ ఘటనలో కీలక పరిణామం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరీ ఘటనపై అధికారులు దర్యాప్తు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. తంగళ్లపల్ల
Read Moreషేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లక్ష పెట్టుబడికి నెలకు 4 శాతం రాబడి ఇస్తామని చెప్పి..
హైదరాబాద్: మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థలపై బాధితులు తీవ్ర ఆరోప
Read Moreవిజయవాడ గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశాలు
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద
Read Moreరైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతయో డేట్ వచ్చేసింది !
ప్రధాన మంత్రి కిసాన్ 23వ విడత డబ్బులను జూన్ 20న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.2 వేల రూపాయలను ఈ పథకంలో లబ్ధిదారులైన రైతుల బ్యాం
Read Moreనాలుగేళ్లుగా విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది ప్రభుత్వ వైద్యుల డిస్మిస్
అమరావతి: ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 43 మంది వైద్యుల( సివిల్ అసిస్టెంట్ సర్జన్ )పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వే
Read Moreపిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టనక్కర్లేదు !
బొమ్మకల్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆదర్శ నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక ప్రభుత
Read More












