telugu breaking news
హైదరాబాద్లో బాయ్స్ హాస్టల్స్లో ఉంటున్న కుర్రాళ్లు ఈ వీడియో చూడండి !
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని కొన్ని బాయ్స్ హాస్టల్స్ ఎంత దారుణంగా నడుస్తున్నాయో కళ్లకు కట్టిన ఘటన ఇది. హాస్టల్లో ఫుడ్ విషయంలో ఎందుకు అంత అయిష్ట
Read Moreహైదరాబాద్ సిటీలో క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.7 లక్షల మోసం
హైదరాబాద్ సిటీలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఈ సైబర్ క్రైం చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా బాధితుల నుంచి
Read Moreస్టూడెంట్స్ నిరసనలతో దిగొచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం.. JSSC-CGL పరీక్ష రద్దు
రాంచీ: జార్ఖండ్లో గడచిన 24 రోజులుగా విద్యార్థులు నిద్రాహారాలు మాని చేస్తున్న నిరసనలతో ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది.
Read Moreమా నడిమిట్లకొస్తే ఒమన్పై బాంబేస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్తో అమెరికాకు ఉన్న ఘర్షణ వాతావరణంలో మిడిల్ ఈస్ట్ దేశమైన ఒమన్ అడ్డు వస్తే ఆ దేశాన్ని నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొన
Read Moreభారీగా తగ్గిన చికెన్ ధరలు.. హైదరాబాద్లో కిలో ధర ఇంత చీప్ అయిందేంటి..?
చికెన్ ధరలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. జులై చివరి వారంలో స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్మారు. ప్రస్తుతం అదే చికెన్ రూ.220–240
Read Moreకొండగట్టు దగ్గర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో
Read Moreషాకింగ్ ఘటన.. బంగారం కోసం ఐపీఎస్ అధికారి తల్లిని చంపేశారు !
లక్నో: ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నగలు, బంగారం కోసం దుండగులు ఐపీఎస్ అధికారి తల్లిని చంపేశారు. ఆమెను హత్య చేసి నగలతో ఉడాయించారు.
Read Moreజాతీయ స్థాయిలో బీజేపీ కొత్త టీం.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మంది.. స్మృతి ఇరానీకి కీలక పదవి
ఢిల్లీ: బీజేపీ అధిష్టానం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మంది సీనియర్ నాయకులను నియమించింది. రాజస్థాన్ మాజీ ముఖ్
Read Moreఇరాన్ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా.. చంపేసినా.. 30 వేల డాలర్ల రివార్డు
టెహ్రాన్: ఇరాన్, అమెరికా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికులను పట్టుకున్నా.. చంపేసినా.. 30 వేల డాలర్ల ర
Read Moreరూ.15 లక్షల లంచం తీసుకుంటూ.. CBIకి అడ్డంగా దొరికిన రైల్వే ఇంజినీర్ !
విజయవాడ: రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న రైల్వే ఇంజనీర్ను CBI అరెస్ట్ చేసింది. బాపిరాజు అనే రైల్వే ఇంజనీర్ సీబీఐకు రెడ్హ్యాండెడ్&zwnj
Read Moreఏపీ నుంచి 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపిన ప్రభుత్వం
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 29 మంది ఉత్తమ ఉపాధ్యా
Read MoreKFC చికెన్ పీసులు పీక్కుని తింటున్నారా..? అయితే ఈ విషయం తెలిసి ఉండదు పాపం !
మంగళూరు: వీకెండ్ వచ్చిందంటే చాలు.. మెట్రో సిటీల్లో మెజారిటీ పబ్లిక్కు మూడే మూడు విషయాలపై వ్యామోహం, వ్యాపకం ఉంటుంది. షాపింగ్ చేయాలి. సినిమా చూడాలి. ఇం
Read Moreకూకట్ పల్లిలో ఇంట్లో గ్యాస్ లీకేజీ.. సిలిండర్ను ఇంట్లో నుంచి తెచ్చే లోపు ఏమైందంటే..
హైదరాబాద్: కూకట్ పల్లిలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ అయింది. అయితే.. సిలిండర్ను ఇంట్లో నుంచి సకాలంలో బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే..
Read More












