telugu breaking news
ఒక వేలితో చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మీవైపే.. బీఆర్ఎస్ చిట్టా విప్పితే..
చూపుడు వేలితో ఎదుటివారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తాయనే విజ్ఞత మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థకు లేకపోవడం బాధాకరం. పోనీ
Read Moreప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. మన వంటింటిపై ప్రభావం పడే పరిస్థితి మారాలంటే..
చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించకుండా భారత్ పూర్తిస్థాయి ఆర్థిక భద్రత సాధించడం కష్టం. సౌర, పవన విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంట
Read Moreగవర్నర్కు అన్నీ విషయాలు చెప్పేశాం.. మేం చేసిన తప్పేంటి: కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస
Read Moreగవర్నర్తో BRS ఎమ్మెల్యేల బృందం భేటీ.. మహిళా ఎమ్మెల్యేల ఇష్యూపై కంప్లైంట్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. బుధవారం (సెప్ట
Read Moreకేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలే.. ఆ ఇంటి సభ్యులు కోరుకుంటున్నరు: మహేష్ గౌడ్
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కోరుకోలేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆయనే మరణం
Read Moreదొంగ భక్తులు.. వినాయక చవితికి విగ్రహం దొంగతనం చేయడమేంట్రా..?
సెప్టెంబర్ 14న వినాయక చవితి కావడంతో ఇప్పటికే ఊరూరా విగ్రహాలు మండపాలకు చేరాయి. అయితే.. ఈ ఘటన మాత్రం విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడినే ఒకింత విస్మయానికి గ
Read Moreగుర్తుంచుకో రేవంత్.. BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్పై హరీష్ రావు రియాక్షన్
హైదరాబాద్: సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని కేటీఆర్, హరీష్ రావుతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి స్పీకర్ సస్పెండ్ చేశారు.
Read Moreసీనియర్ జర్నలిస్ట్ సుధీర్ చౌదరిపై పరువు నష్టం కేసు
ఢిల్లీ: జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న 28 ఏళ్ల యువకుడు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థి జర్నలిస్ట్ సుధీర్ చౌదరిపై పరువు నష్టం
Read Moreశాసన మండలి నుంచి BRS సభ్యులు వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభల్లో మూడో రోజు (సెప్టెంబర్ 9) రగడ కొనసాగుతోంది. మూడో రోజు శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ
Read Moreఅసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్
హైదరాబాద్: శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి బీఆర్ఎస్ సభ్యులన
Read Moreగ్రాండ్గా గోండు రాజుల కోట.. 700 ఏండ్ల నాటి ఉట్నూర్ కోటకు పూర్వ వైభవం
రూ.6 కోట్ల నిధులతో ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి గిరిజనుల నాగరికతను ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు నెల రోజుల్లో పర్యాటకంగా అందుబాటులోకి రా
Read Moreఅప్పుడు ప్రాజెక్టు కోసం.. ఇప్పుడు రోడ్డు కోసం.. భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన
లక్సెట్టిపేట వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో భూములు కోల్పోయామని.. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తమ భూములను కోల్పోతే తాము ఎలా బతికే
Read Moreనిజామాబాద్ ప్రగతి హాస్పిటల్లోకి తండ్రి డెడ్బాడీతో వెళ్లి డబ్బులు డిమాండ్.. ఇద్దరు కొడుకులపై కేసు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్లోని ప్రగతి హాస్పిటల్లోకి డెడ్బాడీతో చొరబడిన అతడి కొడుకులు, మరికొందరు స్టాఫ్ను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు డిమాండ్
Read More












