telugu breaking news
దొంగ భక్తులు.. వినాయక చవితికి విగ్రహం దొంగతనం చేయడమేంట్రా..?
సెప్టెంబర్ 14న వినాయక చవితి కావడంతో ఇప్పటికే ఊరూరా విగ్రహాలు మండపాలకు చేరాయి. అయితే.. ఈ ఘటన మాత్రం విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడినే ఒకింత విస్మయానికి గ
Read Moreగుర్తుంచుకో రేవంత్.. BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్పై హరీష్ రావు రియాక్షన్
హైదరాబాద్: సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని కేటీఆర్, హరీష్ రావుతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి స్పీకర్ సస్పెండ్ చేశారు.
Read Moreసీనియర్ జర్నలిస్ట్ సుధీర్ చౌదరిపై పరువు నష్టం కేసు
ఢిల్లీ: జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న 28 ఏళ్ల యువకుడు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థి జర్నలిస్ట్ సుధీర్ చౌదరిపై పరువు నష్టం
Read Moreశాసన మండలి నుంచి BRS సభ్యులు వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభల్లో మూడో రోజు (సెప్టెంబర్ 9) రగడ కొనసాగుతోంది. మూడో రోజు శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ
Read Moreఅసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్
హైదరాబాద్: శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి బీఆర్ఎస్ సభ్యులన
Read Moreగ్రాండ్గా గోండు రాజుల కోట.. 700 ఏండ్ల నాటి ఉట్నూర్ కోటకు పూర్వ వైభవం
రూ.6 కోట్ల నిధులతో ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి గిరిజనుల నాగరికతను ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు నెల రోజుల్లో పర్యాటకంగా అందుబాటులోకి రా
Read Moreఅప్పుడు ప్రాజెక్టు కోసం.. ఇప్పుడు రోడ్డు కోసం.. భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన
లక్సెట్టిపేట వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో భూములు కోల్పోయామని.. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తమ భూములను కోల్పోతే తాము ఎలా బతికే
Read Moreనిజామాబాద్ ప్రగతి హాస్పిటల్లోకి తండ్రి డెడ్బాడీతో వెళ్లి డబ్బులు డిమాండ్.. ఇద్దరు కొడుకులపై కేసు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్లోని ప్రగతి హాస్పిటల్లోకి డెడ్బాడీతో చొరబడిన అతడి కొడుకులు, మరికొందరు స్టాఫ్ను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు డిమాండ్
Read Moreబీడీ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి: కార్మిక శాఖ మంత్రి వివేక్కు వినతి
జగిత్యాల టౌన్, వెలుగు: బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక, ఉ
Read Moreకూకట్ పల్లిలోని ఇంక్ తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధి ప్రశాంతినగర్పారిశ్రామిక వాడలోని ఏబీసీ ప్రింటింగ్ ఇంక్ తయారీ పరిశ్రమలో మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణ
Read Moreహుమ్టాకు నిధుల కొరత.. అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్పై నిర్లక్ష్యం.. సహకరించని ప్రభుత్వ శాఖలు
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగు, ఇతర ప్రాజెక్టుల కోసం ఏర్పాటు సహకరించని ప్రభుత్వ శాఖలు ఆదాయంలో ఒక్క శాతం ఇవ్వని డిపార్ట్మెంట్లు
Read Moreజర్నలిస్టులపై వేధింపులు ఆపాలి: టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్బాగ్లో కొవ్వొత్తుల ర్యాలీ
బషీర్బాగ్, వెలుగు: జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలంగాణ వర్క
Read Moreతాతా మధును డిస్మిస్ చేయాలి: మాల సంఘాల ఐక్యవేదిక డిమాండ్
ట్యాంక్ బండ్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించడం సిగ్గుచేటని మాల సంఘాల ఐక్య వేదిక మండిపడింది. ఎమ్మెల్సీ తాతా మధ
Read More












