telugu breaking news

ఈ బంగారు తల్లులు.. ఎందుకిలా చేశారో పాపం.. ఒకరు బీటెక్ థర్డ్ ఇయర్.. ఇంకొకరు MBBS కంప్లీట్ !

హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరు విద్యార్థినులు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటనలు విషాదం నింపాయి. కన్న వాళ్లను శోకసంద్రంలోకి పడదోసి ఈ ఇద్దరు అమ్మాయిలు కడుపు

Read More

కేంద్ర మంత్రి రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. ఇంకెవరంటే.. ఎందుకు రిజైన్ చేశారంటే..

ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు శుక్రవారం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిట్టు ర

Read More

GenZ విక్టరీ.. NTA నుంచి 47 మంది అధికారులు ఔట్.. తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు

ఢిల్లీ: NEET పేపర్ లీక్ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ, నీట్ పరీక్షలతో సహా కీలక పరీక్షలు నిర్వహిస్తున్న NTA ప్రక్షాళన దిశగా కే

Read More

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు: తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రశ్నే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించ

Read More

అప్పుడే ఇంటి ముందు స్కూల్ బస్ దిగింది.. ఇంతలోనే ప్రాణం పోయింది.. రంగారెడ్డి జిల్లాలో విషాదం

కాస్లాబాద్: రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి యూకేజీ చదువుతున్న చిన్నారి సహస్ర

Read More

విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కోట్లల్లో ముంచిన మొగుడూపెళ్లాం !

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన దంపతుల పై పలువురు బాధితులు హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. విజయవాడకు

Read More

పెను విషాదం.. టాటా సుమోపై విరిగి పడిన కొండ చరియలు.. 13 మంది స్పాట్ డెడ్

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో, ఉదయ్‌పూర్-కిలాడ్ రహదారిపై విషాదం జరిగింది. కడు నాలా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం

Read More

కేబినెట్ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. అవేంటంటే..

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బళ్లారి-గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట

Read More

హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారింది: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హైడ్రా తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. హైడ్రా కమిషనర్పై హైకోర్టు మరోసా

Read More

రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలకు నిధులు ఇవ్వలేం: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, వెలుగు: రేషన్ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించే స్కీమ్‌‌‌‌ ఏది తమ వద్దని లేదన

Read More

తెలంగాణ రైతులకు.. వాట్సాప్ ద్వారా వెదర్ రిపోర్ట్: కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: ‘మిషన్ మౌసమ్’కింద పంచాయతీ మౌసమ్ సేవా పోర్టల్ ద్వారా వాతావరణ హెచ్చరికలను రైతులకు నేరుగా వాట్సాప్ ద్వారా చేరవేస్తున్నట్ల

Read More

అదనంగా 8 లక్షల టన్నుల బియ్యం.. కొనుగోలుకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26 (రబీ పంట)కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) బియ్యాన్ని సేకరించేందుకు కేంద్

Read More

జాబ్ తీసేశారని హైదరాబాద్ పోలీసులకు టెక్ మహీంద్రా ఉద్యోగిని కంప్లైంట్ !

కుత్బుల్లాపూర్: హైదరాబాద్కు చెందిన భావన అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. టెక్ మహీంద్రా కంపెనీ యాజమాన్యంపై బాధితు

Read More