telugu breaking news
వరి కొయ్యలు కాల్చే రైతులపై సర్కార్ చర్యలు.. 8 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఫైన్
జగిత్యాల: వరి కొయ్యలను కాల్చే రైతులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పంట పొలాలలో వరి కొయ్యలు కాల్చిన 8 మంది రైతులకు 5 వేల రూపాయల చొప్పున జరిమానా విధ
Read Moreచియా గింజలు నానబెట్టుకుని తినేవాళ్లకు ఈ విషయం తెలుసో..లేదో..!
చాలా మంది చియా గింజలను నానబెట్టుకుని తింటుంటారు. కానీ.. ఉదయం పూటనే చియా గింజలు తినడం వల్లనే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు సహా
Read Moreకొండగట్టు అంజన్న ఆలయంలో అపచారం
కొండగట్టు, వెలుగు: దేవాదాయ శాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మ
Read Moreఐదేళ్ల కన్న బిడ్డను అలా ఎలా చంపేశావమ్మా.. బెంగళూరులో దారుణ ఘటన
బెంగళూరు: పేగు బంధం పట్ల కూడా ప్రేమ చచ్చిపోతున్న రోజుల్లో మనం బతుకుతున్నామని బెంగళూరులో జరిగిన ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. కామోద్రేకాల వ్యామోహంలో పడ
Read Moreఐటీ కారిడార్, టీ-హబ్, ఐకియా ఏరియాకు నైట్ టైం వెళ్లే పబ్లిక్కు బిగ్ రిలీఫ్ !
హైదరాబాద్: ఐటీ కారిడార్, టీ-హబ్ పరిసర ప్రాంతాల్లో వీకెండ్స్లో బైక్ స్టంట్లు, ప్రమాదకర రేసింగ్లతో హల్చల్ చేస్తున్న పోకిరీలపై పోలీసులు
Read Moreనిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వేధింపుల కలకలం
నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వేధింపులు కలకలం రేపాయి. నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థినిపై ట్యూటర్ వేధింపులు పాల్పడటంతో సదరు విద
Read Moreమర్పల్లిలో విషాదం.. భోజనం చేస్తున్న నలుగురిపై కూలిన హోటల్ స్లాబ్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో శిథిలావస్థలో ఉన్న స్లాబ్ కూలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మర్పల్లిలో ఓ హోటల్ స్లాబ్ అకస్మాత్తుగా కు
Read Moreఆసియా కప్ హాకీ టోర్నీలో పాక్ను చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లిన ఇండియా
కకామిగహరా (జపాన్): అండర్–18 ఆసియా కప్ హాకీ టోర్న
Read Moreరోజూ ఎన్నో వెలుగుచూస్తుండగా.. ఈ వివాహేతర సంబంధమే ‘ఎక్స్’లో ఎందుకు హాట్ టాపిక్ అయిందంటే..
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణికావేశంలో చేస్తున్న తప్పులు కన్న బిడ్డలను తల్లిదండ్రులకు దూరం చేసి.. అనాథలుగా మారుస్తున్న
Read Moreజనసేన రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్.. పవన్ ఇతనికే ఛాన్స్ ఎందుకిచ్చారంటే..
అమరావతి: రాజ్యసభ అభ్యర్థి విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును.. పవన్ క
Read Moreఆసియా కప్ అండర్ 18 హాకీ సెమీ ఫైనల్.. పాక్ను చిత్తు చేసిన టీమిండియా
శుక్రవారం జరిగిన అండర్-18 పురుషుల ఆసియా కప్ 2026 సెమీ-ఫైనల్ మ్యాచ్లో భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 5-3 త
Read Moreమీ కార్డులో డబ్బులు ఉంటాయ్.. ATMలోనే ఉండవ్.. ATM సెంటర్లు మూతబడుతున్నాయా..?
దేశవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లు నగదు కొరత కారణంగా మూతపడే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ హెచ్చరించింది. బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడంలో ఏట
Read Moreమల్కాజ్గిరిలో స్పా సెంటర్లపై 5 వందల మంది పోలీసుల దాడులు
హైదరాబాద్: మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. దాదాపు ఐదు వందల మంది పోలీసులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చ
Read More












