telugu breaking news
డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన వడ్డేపల్లి ఎంఈఓ సస్పెన్షన్
గద్వాల/శాంతినగర్, వెలుగు: డ్యూటీలో నిర్లక్ష్యం చేసిన గద్వాల జిల్లా వడ్డేపల్లి ఎంఈఓ నరసింహులును సస్పెండ్ చేసినట్లు డీఈవో విజయలక్ష్మి బుధవారం తెలిపారు.
Read Moreలోన్ యాప్ వేధింపులు, బాలిక ఫొటోలు మార్ఫింగ్ !
సోషల్ మీడియాలో పెడతామంటూ తల్లికి బెదిరింపులు మేడిపల్లి, వెలుగు: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు
Read Moreసెప్టెంబర్ 15లోగా ఓపెన్ స్కూల్లో చేరండి: స్టేట్ కో ఆర్డినేటర్
యాదాద్రి, వెలుగు: చదువు మధ్యలో ఆపేసిన వాళ్లు ఈ నెల 15 వరకూ ఓపెన్ స్కూల్లో చేరాలని రాష్ట్ర కో ఆర్డినేటర్ అరుంధతి, డీఆర్డీవో నాగిరెడ్డి సూచించారు. బుధవ
Read Moreమెదక్ జిల్లాలో మరో 60 స్కూళ్లకు ట్యాబ్ల పంపిణీ
మెదక్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి గాను జిల్లాలోని మరో 60 స్కూల్స్ కు మేఘశాల ట్రస్ట్ డిజిటల్ లెర్నింగ్ టాబ్ లన
Read Moreస్పీకర్ను తిట్టడం ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేయడమే: ఆలిండియా దళిత సేన
పంజాగుట్ట, వెలుగు: స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిని చట్టపరంగా శిక్షించడంతో పాటు శాసన మండలి నుంచి శాశ్వతం
Read Moreకురుమూర్తి గుట్టలో అక్రమ తవ్వకాలపై విచారణ: కాంట్రాక్టర్పై చర్యలకు మైనింగ్ శాఖకు నివేదిక
చిన్నచింతకుంట, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్
Read Moreపెండింగ్ నిధులు విడుదల చేయాలి: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం
ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు బషీర్బాగ్, వెలుగు: గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయా
Read Moreయాదాద్రి జిల్లాలోని హోటల్స్లో 93 కిలోల కుళ్లిన మాంసం ధ్వంసం
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో రెండు హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. కుళ్లిన మాంసం సహా కూరగాయలను ధ్వంసం చేసి, హోటల్స్ను సీ
Read Moreనల్గొండ జిల్లా శాసనాలు, తాళపత్ర గ్రంథాల సమాచారాన్ని అందించాలి: కలెక్టర్ చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే శాసనాలు, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచేందుకు పౌరులు, చరిత్రకారులు సహకరించాలని
Read Moreఅమెరికాలో కూడా ఉచిత హామీలు.. రిపబ్లికన్స్ను గెలిపిస్తే ఒక్కో అమెరికన్కు 5 వేల డాలర్లు.. ట్రంప్ కీలక ప్రకటన
నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న క్రమంలో అమెరికా ప్రజలకు ట్రంప్ కీలక హామీ ఇచ్చారు. రిపబ్లికన్లకు మద్దతుగా నిలిస్తే అమెరికాలోని ప్రతి పౌరు
Read Moreకేసీఆర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సతీశ్మాదిగ
సైఫాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని మాల మా
Read Moreతెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాళోజీ: మంత్రి జూపల్లి
ప్రజల సమస్యలనే ‘నా గొడవ’గా రాసిన ధీశాలి కవులు, రచయితలు ఆయన బాటలో నడవాలె: మంత్రి జూపల్లి ప్రముఖ కవి వి.ఆర్.
Read Moreతెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో 8 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు.. మేడ్చల్, యాదాద్రి, జనగాం, వరంగల్ అర్బన్ జిల్లాలు కవర్
రూ. 20 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం వీటితో రైల్వే నెట్వర్క్ 1,200 క
Read More











