telugu breaking news
హైదరాబాద్ KBR పార్క్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మెయిన్ రోడ్డు మీదకు
Read Moreహైదరాబాద్ మణికొండలో ఈ నీచపు పని చేసినోడు.. దొరికిండు..!
హైదరాబాద్: మణికొండలో మహిళతో తప్పుగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్&zwnj
Read Moreజూన్ 20 నుంచి TG20 లీగ్.. 8 టీమ్స్.. 32 మ్యాచులు.. క్రికెట్లో తెలంగాణ దమ్ము చూపించేలా..
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TG20 లీగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ ఆధారిత టీ20 క్రికెట్ లీగ్గా TG20 జరగనుం
Read Moreఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి: ముస్లిం మత పెద్ద డిమాండ్
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని.. గోవధపై, బలి కోసం ఆవులను తరలించి చేసే అమ్మకాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా
Read Moreఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు
హైదరాబాద్: బక్రీద్ సెలవు తేదీని మే 28వ తేదీకి తెలంగాణ ప్రభుత్వం మార్చడంతో.. మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంట్ స్టడీస్ పరీక్షను మే 29కి ఇంటర్ బోర్
Read Moreబక్రీద్ సెలవు తేదీని మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. 27న కాదు మే 28న బక్రీద్ సెలవు
హైదరాబాద్: బక్రీద్ సెలవు తేదీని మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మే 28న బక్రీద్ సెలవు ప్రకటించింది. ఈ మేరకు &lsqu
Read Moreతెలంగాణలో ‘పెద్ది’ టికెట్ రేట్లు పెరగవ్: తేల్చి చెప్పిన తెలంగాణ ఎగ్జిబిటర్స్
హైదరాబాద్: తెలంగాణలో పెద్ది టికెట్ రేట్లు పెంచేది లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రకటించారు. తెలంగాణలో టికెట్ హైక్ కాదని.. ‘టికెట్ రేట్లు పెంచకండి.
Read More35 నుంచి 40 శాతం మంది ఫేక్ అడ్వకేట్లే.. BCI చైర్పర్సన్ సంచలన వ్యాఖ్యలు
మన దేశంలో 35 నుంచి 40 శాతం మంది ఫేక్ అడ్వకేట్స్ అని బార్ కౌన్సి్ల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Moreమే 27 వరకూ భగ్గుమనే ఎండలే కాదు.. సెగల పుట్టించే వడగాలులు కూడా..
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 23 నుంచి మే 27 వరకు రాష్ట్రవ
Read Moreపాపం.. కాపాడమని కాల్ చేసిన ఏడు నిమిషాలకే చచ్చిపోయిందని ఫోన్ చేశారు !
ఢిల్లీలో విషాద ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఇందర్పురిలో 28 ఏళ్ల వీణా కుమారి అనే మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె చనిపోయే కొన్ని
Read MoreNEET పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన NEET పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న మనీషా సం
Read Moreవిద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు తన రాజీనామ
Read Moreమ్యాచ్ అయిపోగానే వెళ్లిపోకండి.. ఫ్యాన్స్కు SRH రిక్వెస్ట్.. ఆగమన్నది ఇందుకే !
ఉప్పల్ స్టేడియంలో SRH, RCB జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్ అయిపోగానే వెళ్లిపోవద్దని అభిమానులను SRH రిక్వెస్ట్ చేసింది. హోం గ్రౌండ్
Read More












