telugu breaking news
ఆ ముగ్గురు రైల్వే అధికారుల వల్లే యాక్సిడెంట్.. సీబీఐ ఛార్జిషీట్
ఒడిశా రాష్ట్రం బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఘటనకు కారణమైన వారిగా పేర్కొంటున్న ముగ్గురు
Read Moreసర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశం
విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల పై విద్యార్థుల ఆధార్ నంబర్ ను ముద్రించవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలను ఆదేశించింది.&n
Read Moreదీప్తిని చంపేసి.. ఓడ్కా తాగి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసిండ్రు: ఎస్పీ భాస్కర్
జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ లో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ యువతి దీప్తి డెత్ మిస్టరీ వీడింది. ఇందుకు సంబంధించిన వివరాల దర్యాప్తు అనంతరం పలు క
Read Moreహైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి కొకైన్ ని స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని ఎయిర్ పోర్ట్ అధికారులు ఆగస్టు 2న అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిప
Read Moreమంత్రులకు కొత్త కార్లు ఇచ్చిన ప్రభుత్వం
కర్ణాటకలో ఈ ఏడాది కొలువుదీరిన మంత్రి వర్గానికి సీఎం సిద్ధరామయ్య కానుక అందించనున్నారు. ఒక్కో మంత్రి కొత్త హైఎండ్ హైబ్రిడ్ కార్లను అందుకోనున్నారు. ఇందుక
Read Moreసెప్టెంబర్ 28వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ రోజైన సెప్టెంబర్ 28ని సెలవు రోజు(సాధారణ)గా ప్రకటించింది. నెలవంక ఆధారంగా
Read Moreవర్షాల కోసం అంట.. చిన్న పిల్లలకు పెళ్లి చేశారు
వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం. కానీ ఓ చోట గ్రామస్థులు మితిమీరి పోయి మైనర్లకు పెళ్లి జరిపించారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చింతామణి
Read Moreడబుల్ బెడ్రూంలు అనర్హులకు ఇస్తున్నారని నిరసన
డబుల్ బెడ్రూం ఇళ్లు స్థానికేతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు మంత్రి మల్లారెడ్డి మీటింగ్ లో నిరసన తెలిపారు. ఆగస్టు 2న మేడ్చల్ మల్కాజ్ గ
Read Moreఅబద్ధపు హామీలతో ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్: ఎమ్మెల్సీ కవిత
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని అలవికాని హామీలు ఇస్తూ ప్రతిపక్షాలు పబ్లిక్ ని మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించార
Read Moreపొయ్యిపై ఉన్న కుక్కర్ తో.. మహిళను కొట్టి చంపాడు..
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో ప్రెషర్ కుక్కర్ తో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
Read Moreఆఫీసులో ఉండి పశువుల్ని మేపుతున్న రైతులు.. ఎలాగంటారా?
పశువుల్ని మేపడానికి అప్పటి తరానికి ఉన్నంత ఓపిక ఇప్పటి తరం రైతుల్లో ఉండట్లేదు. పశువుల్ని ఓ కంట కనిపెట్టడం కర్షకులకు ఇప్పటికీ ఓ పెద్ద టాస్కే. మేస్తూ.. మ
Read Moreతాలిబన్ల రాజ్యాన్ని వణికిస్తున్న వరుస భూకంపాలు..
తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్ ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆగస్టు 28 న దేశంలోని ఓ పర్వత ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని
Read Moreట్రంప్ మగ్ షాట్ టీ షర్ట్స్ కి మస్త్ గిరాకీ.. రెండ్రోజుల్లో రూ.58 కోట్ల విరాళం
అగ్రరాజ్యం అమెరికా 2020 ప్రెసిడెంట్ ఎన్నికల ఫలితాలు మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై ఆగస్టు 24న జార్జియాలో అరెస్టై, 20 నిమిషాల పాటు జైలుకె
Read More












