TRS
కన్నెపల్లి పంప్హౌస్ వద్ద పోలీస్ కాపలా
ఐదు గేట్ల వద్ద 30 మంది మోహరింపు.. సీఆర్పీఎఫ్ సిబ్బందికి కూడా డ్యూటీలు ‘మేఘా’ సె
Read Moreకేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నరు
కామారెడ్డి/నిజాంసాగర్, వెలుగు : ప్రజలు వరద నీటిలో మునిగి ఉంటే.. కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మాత్రం అవినీతిలో మునిగి ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల
Read Moreటీఆర్ఎస్ లో నామినేట్ పోస్టులపై ఇంట్రెస్టింగ్ చర్చ
వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలోని ఓ పార్టీలో ఇదే నడుస్తోందట. ముందొచ్చిన చ
Read Moreపార్లమెంట్లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశం
కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తీరును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్,డ
Read Moreమునిగిన భగీరథ ఇన్టేక్ వెల్స్
భద్రాచలం,వెలుగు : చుట్టూ వరద నీరు.. ఇండ్లలో బియ్యం, బట్టలు, సామగ్రి తడిసిపోయి అల్లాడుతున్న భద్రాచలం వాసులకు సర్కారు కనీసం గుక్కెడు తాగునీరు సైతం  
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బాధితుల రాస్తారోకో
అందరికీ వరద సాయం అందించాలని డిమాండ్ బూర్గంపహాడ్, వెలుగు: వరదలతో నష్టపోయిన వాళ్లను వదిలేసి లీడర్లకు అనుకూలమైనవాళ్ల పేర్లను సాయం అందజేసేందుకు రాస
Read Moreరాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలె
వరద బాధితులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని, వారికి కావాల్సిన సహాయ, సహకారాలు అందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. యు
Read Moreరాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నరు
కేంద్రంపై పోరాడుదామనే ఢిల్లీకి వచ్చామని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. కానీ తమ ఆందోళనలను పట్టించుకోకుండా పార్లమెంట్ ను వాయిదా వేస్తున్నారని ఆరోప
Read Moreబీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో ధాన్యం నీళ్ల పాలు
బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో 2 వందల కోట్లు విలువైన ధాన్యం నీళ్ల పాలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి మోడీ, కేసీఆర్ జేబులో డబ్బులు కాదంటూ
Read More147 ఎకరాల అటవీ భూమి కబ్జాకు టీఆర్ఎస్ లీడర్ల యత్నం
పెద్దకొత్తపల్లి(నాగర్కర్నూల్),వెలుగు: అసలే అధికార పార్టీ నాయకులు..అందులోనూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గీయులు.. ఇంకేముంది పెద్దకొత్తపల్లి మండలం మారెడు
Read Moreకెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో సీఎం కేసీఆర్ బస
హన్మకొండలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి బస చేయనున్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో మునిగిపోయిన పంట పొలాలు, వరద
Read Moreకేంద్ర కక్షపూరిత వైఖరిపై పార్లమెంట్లో గళం విప్పాలి
తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్
Read Moreప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ లీగల్ సెల్ గట్టిగా పోరాడాలి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం పటిష్టంగా ఉండాలని, ప్రతి కోర్టు పరిధిలోనూ పార్టీ వ్యవస్థ ఏర్పాటు కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. క
Read More












