TRS

ప్రభుత్వానికి తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం కృతజ్ఞతలు

సికింద్రాబాద్ : దేవాలయాల్లో శివసత్తుల బోనాలకు ప్రత్యేక సమయం కేటాయించడం పట్ల తెలంగాణ శివసత్తుల సంక్షేం సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

Read More

బీజేపీ డబుల్‌‌‌‌ ఇంజన్‌‌‌‌ అంటే మోడీ, ఈడీ, జుమ్లా..హమ్లా

వరద వల్ల గోసపడుతున్న గోదావరి బేసిన్​ ప్రజలు నేషనల్​ పాలిటిక్స్​పై ఇతర  రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్​లతో కేసీఆర్​ మంతనాలు రాష్ట్ర రాజకీయా

Read More

తెలంగాణలో శ్రీలంక తరహా కుటుంబ పాలన

అసెంబ్లీ రద్దు చేసే దమ్ము కేసీఆర్కు ఉందా..? ఈ క్షణంలో రద్దు చేయండి.. మేము ఎన్నికలకు సిద్ధం పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హై

Read More

కేంద్ర నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది

కేంద్ర ప్రభుత్వ నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో

Read More

టీఆర్ఎస్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పనిచేస్తోంది

టీఆర్ఎస్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తున్న రోజు

Read More

చామనపల్లికి విశాఖ ట్రస్టు ద్వారా నిత్యావసరాలిస్తం

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు వేయని గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి &nb

Read More

ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా మేడే రాజీవ్ సాగర్ భాద్యతలు

పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు లభిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా మ

Read More

ఆ రెండు పార్టీలు ఒక్కటే

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్  డైరెక్షన్​లోనే కాంగ్రెస్ పనిచేస్తోందని, ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు అని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్, ఎంపీ బండి

Read More

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్​ ప్లాన్​ !

గడువు దాకా ఆగితే ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని పీకే రిపోర్ట్​! గుజరాత్​ ఎన్నికలతో వెళ్లాలంటే వచ్చే నెలలోనే అసెంబ్లీని రద్దు చేయాలి ఆ తర్వాత రద్ద

Read More

పార్టీ ఫిరాయింపుల్లో మోడీకి కేసీఆరే ఆదర్శం

పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఆదర్శమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 2014లో ఏర్పడ్డ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్ర

Read More

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచండి..

వికారాబాద్ జిల్లా : కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ.. వికారాబాద్ జిల్లాలో సీపీఎం నాయకులు రోడ్డెక్కారు. పరిగి తహశీల్ద

Read More