TRS
కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యం
న్యూఢిల్లీ: కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యమని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే &nbs
Read Moreప్రొటోకాల్పై టీఆర్ఎస్, కాంగ్రెస్ లొల్లి
దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో సోమవారం టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు కొట్టుకున్నారు. రెండు వర్గాలు నడిరోడ్డుపై క
Read Moreడబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలె
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని వేగ
Read Moreమంగళవారం బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశం
మంగళవారం (జులై 5న) ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న
Read Moreయాదాద్రి గురించి చెప్పడమే తప్ప నిధులిచ్చారా?
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కరీంనగర్: జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన బీజేపీ నాయకుల మాటలే తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఎమ
Read Moreకేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదు
హైదరాబాద్: కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మోడీ ఉపన్యాసంపై సోమవారం బోయి
Read Moreమంత్రి సత్యవతిపై ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆగ్రహం
మహబూబ్ బాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పై డోర్నకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మండిపడ్డారు. శిశు, మహిళా సంక్షేమానికి సంబంధించిన విషయాలు త
Read Moreకాళేశ్వరం అవినీతికి నిలయంగా మారింది
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి ప్రజల
Read Moreతెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యం
తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల
Read Moreకాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకగూటి పక్షులే
రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు భిన్నంగా కుటుంబ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ రాష్ట్రంలో అవినీతి పాలనతో, కుటుంబ పాలనత
Read Moreరాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలిదానమయ్యారని చెప్పారు. ప్రత్
Read Moreరాష్ట్రాన్ని దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది
హైదరాబాద్: కేసీఆర్ ముందు మోడీయిజం, ఈడీయిజం ఏవీ పనిచేయవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్
Read Moreకేసీఅర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు
కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమి లేదని.. తాగి ఫామ్ హౌజ్లో పడుకోవడమే తెలుసని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవ చేశారు. తెలంగాణలో వైఎస
Read More












