TRS

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జ‌గ‌న్నాథం

న్యూఢిల్లీ : ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నాగ‌ర్‌క‌ర్నూల్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత మందా జగ‌న్నాథం బాధ్యత&

Read More

కొత్త గురుకులాలు, స్టడీ సెంటర్ల ఏర్పాటుపై మంత్రి సత్యవతి సమీక్ష

హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని

Read More

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన

రైతుల బ్యాంకు అకౌంట్లలో వేయాల్సిన రైతుబంధు డబ్బులను ఓ వ్యవసాయశాఖ అధికారి తన తెలివి తేటలతో తన బంధువు అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేశాడు. అతనిపై చర్యలు తీస

Read More

సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం బీజేపీకే సాధ్యం

సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యమని, టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఇతర ఏ పార్టీలకు లేదని మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్

Read More

గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదు

రాష్ట్రంలోని గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గురుకులాల్లోని పరిస్థితులపై సమ

Read More

కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యం

న్యూఢిల్లీ: కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యమని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే &nbs

Read More

ప్రొటోకాల్పై టీఆర్ఎస్​, కాంగ్రెస్ లొల్లి

దండేపల్లి, వెలుగు:  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో సోమవారం టీఆర్ఎస్​, కాంగ్రెస్​ లీడర్లు కొట్టుకున్నారు. రెండు వర్గాలు నడిరోడ్డుపై క

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలె

హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని వేగ

Read More

మంగళవారం బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశం

మంగళవారం (జులై 5న) ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న

Read More

యాదాద్రి గురించి చెప్పడమే తప్ప నిధులిచ్చారా?

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  కరీంనగర్: జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన బీజేపీ నాయకుల మాటలే తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఎమ

Read More

కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదు

హైదరాబాద్: కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మోడీ ఉపన్యాసంపై సోమవారం బోయి

Read More

మంత్రి సత్యవతిపై ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆగ్రహం

మహబూబ్ బాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పై డోర్నకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మండిపడ్డారు. శిశు, మహిళా సంక్షేమానికి సంబంధించిన  విషయాలు త

Read More

కాళేశ్వరం అవినీతికి నిలయంగా మారింది

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి ప్రజల

Read More