TRS
కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచండి..
వికారాబాద్ జిల్లా : కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ.. వికారాబాద్ జిల్లాలో సీపీఎం నాయకులు రోడ్డెక్కారు. పరిగి తహశీల్ద
Read Moreముందస్తు ఎన్నికలకు పార్టీలు సిద్ధం..!
రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ప్రస్తుత పరిస్థి
Read Moreముందస్తు ఎలక్షన్స్ రేపు వచ్చినా టీఆర్ఎస్ సిద్ధమే..
రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్ అంశం హీట్ పుట్టిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ముందస్తు ఎలక్షన్స్ పై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా దీనిపై మంత్రి
Read Moreరాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మ
Read Moreనిజామాబాద్ వర్షాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా
నిజామాబాద్ లో కురుస్తున్న వర్షాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో స్పెష
Read Moreదేశం మొత్తమ్మీద ఇలాంటి సీఎం ఉండడు!
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని సీఎం కేసీఆర్పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. జీడీప
Read Moreఅధికారాన్ని ఇసిరి పారేస్తం
హైదరాబాద్: బీజేపీకి దమ్ముంటే డేట్ డిక్లేర్ చెయ్యాలని, తానే అసెంబ్లీ రద్దు చేస్తానని కేసీఆర్ సవాల్ చేశా
Read Moreజీహెచ్ఎంసీ అధికారులందరూ 24 గంటలు అందుబాటులో ఉండాలె
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలో వర్షాల కారణంగా ఎటువంటి సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బం
Read Moreమంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత హరివర్ధన్రెడ్డి ఫైర్
జవహర్నగర్ తన గుండెకాయ అన్న మంత్రి మల్లారెడ్డి.. ప్రజల గుండె చప్పుడు ఆగిపోతున్నా పట్టించుకోవడం లేదని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి హరివ
Read Moreకవులు, కళాకారుల గొంతు నొక్కుతున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులు జైలుకు వెళ్ళడం దురదృష్టకరమని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొ
Read Moreబీజేపీ అధ్యయన కమిటీ సమావేశం
ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయనానికి బీజేపీ ఏర్పాటుచేసిన అధ్యయన కమిటీ తన పనిని మొదలుపెట్టింది. ఈ కమిటీ సమావేశం గురువారం బీజేపీ రాష్ట్ర కార
Read Moreహైదరాబాద్ లో బోనాలపై తలసాని సమీక్ష
హైదరాబాద్ : హైదరాబాద్ లో బోనాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని దేవాలయాల కమిటీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత
Read Moreమాల్ పేరుతో మంత్రి సబిత ప్రజాధనం లూటీ చేస్తున్నారు
రంగారెడ్డి జిల్లా : మంత్రాల చెరువులో షాపింగ్ మాల్ పేరుతో ప్రజాధనం లూటీ చేయడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంకణం కట్టుకున్నారని మీర్ పేట్ ము
Read More












