v6 velugu
ఆర్ఎస్ఎస్ లేకుంటే దేశం ముక్కలయ్యేది.. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్
సంఘ్ కార్యకర్త స్థానం అత్యంత గౌరవప్రదమైనదని వ్యాఖ్య ఉప్పల్, వెలుగు: ఆర్ఎస్ఎస్ లేకుంటే దేశం ముక్కలయ్యేదని, సంఘ్లేకుంటే భారతదేశ పరిస్థితిని ఊహి
Read Moreసర్పంచ్ బందెయ్యపై దాడి అమానుషం.. సర్పంచుల సంఘం నేతల మండిపాటు
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్యపై జరిగిన దాడిని సర్పంచుల సంఘం నేతలు, వివిధ పార్టీల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు
Read Moreమహత్మా జ్యోతిభా ఫూలే సామాజిక విప్లవ యోధుడు
సమాజంలో ఆధిపత్యాలు, అన్యాయాలు, అక్రమాలు పెచ్చరిల్లుతున్నప్పుడు ఎవరో ఒకరు సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చూస్తూ పరిష్కార మార్గాన్ని చూపిస్తారు.
Read Moreప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ట్రంప్ సేఫ్గా బయటపడినందుకు ఊపిరి పీల్చుకున్నా: ప్రధాని మోదీ
కాల్పులను ఖండించిన దేశాధినేతలు. ట్రంప్ ఫ్యామిలీకి పూర్తి మద్దతు: మాక్రాన్ రాజకీయ ద్వేషానికి ప్లేస్ లేదు: మెలానీ న్యూఢిల్లీ/వాషింగ్టన
Read Moreజనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.. 2027 సెన్సస్ను విజయవంతం చేయండి: ప్రధాని మోదీ
ఇప్పటికే 1.20 కోట్ల కుటుంబాల ఇండ్ల జాబితా పూర్తి ‘మన్ కీ బాత్’ 133 వ ఎపిసోడ్లో ప్రధాని ప్రసంగం న్యూఢిల్లీ, వెలుగు: ద
Read Moreదేశాభివృద్ధికి సెన్సస్ కీలకం.. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్/ ఉప్పల్, వెలుగు: దేశాభివృద్ధి ప్రణాళికలకు అత్యంత కీలకమైన సెన్సస్- 2027 (జనగణన) ప్రక్రియలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని మాజీ గ
Read Moreఇరాన్ దాడులతో.. అమెరికా బడ్జెట్కు భారీ దెబ్బ.. నాశనమైన పరికరాల ఖర్చు లక్షల కోట్లలో ఉండొచ్చని నివేదిక
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్ చేసిన దాడులతో అమెరికా భారీగా నష్టపోనుంది. గల్ఫ్ దేశాల్లోని
Read Moreబెంగాల్లో హత్యా రాజకీయాలు.. కాంగ్రెస్ కార్యకర్తను చంపిన టీఎంసీ గూండాలపై చర్యలు తీసుకోండి: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: బెంగాల్లో ప్రజాస్వామ్యంలేదని, కేవలం టీఎంసీ హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఆసన్ సోల్
Read Moreమహిళలను మోసం చేసింది.. మమత సర్కారుపై ప్రధాని మోదీ ఫైర్
కోల్కతా: బెంగాల్ ప్రజలను ముఖ్యంగా మహిళలను మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దారుణంగా మోసం చేసిందని ప్రధాని
Read Moreకొలంబియాలో బస్సుపై బాంబు దాడి.. 13 మంది మృతి
బొగోటా: నైరుతి కొలంబియాలో హింసాకాండ కొనసాగుతోంది. శనివారం కాజిబియో మునిసిపాలిటీ పరిధిలోని పాన్- అమెరికన్ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై బాంబు
Read Moreచమురు దిగుమతుల వివరాలు ఇవ్వలేం.. ఆర్టీఐ దరఖాస్తుకు సీఐసీ జవాబు
న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురు గణాంకాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించలేమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోన
Read Moreవైభవంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు.. తొలిసారి అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం
సిటీ నెట్వర్క్, వెలుగు: శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు గ్రేటర్లో ఆదివారం ఘనంగా జరిగాయి. వాసవి మాత జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన
Read Moreఅవన్నీ హైడ్రా కూల్చివేతలు కావు.. సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఖండించిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా తమకే ఆపాదిస్తూ సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం
Read More












