ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ లో కారు బాంబ్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. సోమవారం అర్థరాత్రి గ్రీన్ విలేజ్ కాంప్లెక్స్ దగ్గర ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్న చోట ఓ అగాంతకుడు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి నస్రత్ రహ్మి మాట్లాడుతూ..ఈ దాడిలో కనీసం ఐదుగురు పౌరులు మరణించగా..50 మంది గాయపడ్డారని తెలిపారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అనేక ఇళ్ళు ధ్వంసం అయినందుకు మృతుల సంఖ్య పెరిగనుందని అన్నారు. మరోవైపు ఈ దాడిని తామే జరిపినట్లు తాలిబన్లు ప్రకటించారు.
కాబుల్ లో పేలుడు..ఐదుగురు మృతి
- విదేశం
- September 3, 2019
లేటెస్ట్
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
- మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: జైరాం రమేశ్
- వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్