న్యూఢిల్లీ: ‘పీపుల్స్ కార్ ’గా రతన్ టాటా పేర్కొన్న నానో ఉత్పత్తిని టాటా మోటార్స్ ఆపేసింది. గత ఏడాది ఒక్క కారును కూడా తయారు చేయలేదని తెలిపింది. అయితే, ఫిబ్రవరిలో మాత్రం ఒకే ఒక్క కారును అమ్మగలిగింది. ఈ కారు తయారీని నిలిపివేస్తున్నట్టు త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నా యి. 2018లో ఈ కంపెనీ 88 యూనిట్లను తయారు చేయగా, 82 యూనిట్లను అమ్మింది. అయితే ప్రస్తుతం విధానంలో నానో బీఎస్–6 కారును తయారు చేయలేమని ప్రకటించింది. టాటా మోటార్స్ 2008లో తొలిసారిగా నానో కారును ప్రదర్శించింది. అయితే దీని అమ్మకాలు క్రమంగా తగ్గు తూనే వచ్చాయి. దీంతో ప్రొడక్షన్ ను నిలిపివేసింది.
2019లో ఒక్క కారు కూడా తయారు చేయలేదు
- బిజినెస్
- January 7, 2020
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ