హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతు ప్రకటించింది తీన్మార్ మల్లన్న టీం. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు జిల్లా కన్వీనర్ మహమ్మద్ అఖిల్ పాషా, అసెంబ్లీ కన్వీనర్ చెకోటి రమేష్ .. మల్లన్న విడుదలైన వెంటనే హుజురాబాద్ ఎన్నికలలో ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేస్తామన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమిలో తాము కీలక పాత్ర పోషిస్తామన్నారు. స్టేట్ కమీటీ ఆదేశాల మేరకు హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. తీన్మార్ మల్లన్నను కాపాడాలని కోరేందుకే ఆయన భార్య మమత .. కేంద్ర ప్రభుత్వ సహాయం కోరారన్నారు.కొందరు మినహా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన వాళ్లలో చాలా మంది మల్లన్న టీం సభ్యులు కాదన్నారు.
ఈటలకు మద్దతు ప్రకటించిన తీన్మార్ మల్లన్న టీం
- తెలంగాణం
- October 6, 2021
లేటెస్ట్
- జేఈఈ మెయిన్లో మనోళ్లే టాప్
- ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ విజేతలు సిఫ్ట్ కౌర్, నీరజ్
- ఈతకువెళ్లి తండ్రీకొడుకు మృతి
- ఫైనల్లో ఇండియా ఆర్చరీ జట్లు
- ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్షా
- దీపాన్షుకు గోల్డ్
- రాష్ట్రానికి పైసా పని చేయని.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్
- లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత
- బీఆర్ఎస్ పని ఖతమైంది : లక్ష్మణ్
- సీన్లోకి మన్నె.. ఆసక్తికరంగా పాలమూరు రాజకీయం
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు