లోక్సభ స్పీకర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్

లోక్సభ స్పీకర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్, వెలుగు: హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రంలోని ధర్మశాలలో జరుగుతున్న వార్షిక  కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) ఇండియా రీజియన్, జోనల్ 2 కాన్ఫరెన్స్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం  ప్రసాద్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.