తెలంగాణం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతుల ఆందోళనలు
చొప్పదండి/తిమ్మాపూర్/ ముస్తాబాద్/ జమ్మికుంట/ రాయికల్/మ
Read Moreప్రతి మహిళను ఎస్హెచ్జీ గ్రూపుల్లో చేర్పించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: 15 ఏండ్ల వయస్సు నిండిన బాలికలు, దివ్యాంగ మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశిం
Read Moreబీసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
జనగామ, వెలుగు : బీసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పా
Read Moreఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ, వెలుగు: జనగామ జిల్లా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని మంగళవారం వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించనున్నట్
Read Moreసైబర్ నేరాలపై అవగాహన కల్పించండి : డీఐజీ ఎల్ఎస్.చౌహన్
పెబ్బేరు/పెద్దమందడి/చిన్నంబావి, వెలుగు: సైబర్ నేరాలపై గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్.చౌహన్ చెప్పారు. సోమవ
Read Moreదరఖాస్తులను పరిష్కరించాలి
భూపాలపల్లి రూరల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ ఆఫీస్
Read Moreహైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా : శోభాయాత్రపై హై అలర్ట్
హైదరాబాద్ నగరం గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.భా
Read Moreములుగు జిల్లాలో భారీ వర్షం
ఏటూరునాగారంలో 11సెం.మీ, మంగపేటలో 7 సెం.మీ వాన ములుగు/ మంగపేట, వెలుగు : ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి
Read Moreమెడికవర్లో అరుదైన ఆపరేషన్
హనుమకొండ, వెలుగు: వరంగల్ మెడికవర్ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించి, పేషెంట్ చేతిని కాపాడినట్లు హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియోథొరాస
Read Moreమంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలన
మహబూబాబాద్, వెలుగు: మానుకోట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో మెడికల్ విద్యార్థుల కోసం రూ. 250 కోట్లతో నిర్మించిన బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాల సముదాయం,
Read Moreవర్షాలకు పంట నష్ట పోయిన రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే రోహిత్ రావు
పాపన్నపేట, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మైనంవల్లి రోహిత్ అన్నారు. సోమవారం ఆయన గ్రామస్తులతో కలిసి ట్రాక్ట
Read Moreపాత పెన్షన్ సాధించేవరకు పోరాటం చేస్తాం : జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
మెదక్, వెలుగు: నూతన పెన్షన్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ సాధించేవరకు పోరాటం చేస్తామని జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ముం
Read Moreతాళ్ల చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోండి..కలెక్టర్ను కోరిన నాగులపల్లి మత్స్యకారులు
రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి తాళ్ల చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గ్రామ మత్స్యకారుల సంఘం సభ్యులు కోర
Read More












