తెలంగాణం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వేగంగా పెంచాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తన ఛాం
Read Moreపెళ్లైన నెల రోజులకే వేధింపులు..మెదక్ జిల్లాలో యువతి ఆత్మహత్య..
చిన్నశంకరంపేట, వెలుగు : పెళ్లి అయిన నెల రోజులకే భర్త వేధిస్తుండడడంతో.. తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్
Read Moreగణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు: గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఎస్పీ రాజేశ
Read Moreకవిత సొంత సైన్యం ఇలా..
ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. &lsquo
Read Moreకేసీఆర్పై కక్షతోనే కాళేశ్వరంపై కుట్ర : మాజీ మంత్రి జోగు రామన్న
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు చోట్ల ఆందోళనలు ఆదిలాబాద్టౌన్/నేరడిగొండ/జన్నారం, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత
Read Moreకేబినెట్లో మాజీ నక్సలైట్లు..యువతను నక్సలిజం వైపు మళ్లించే కుట్ర: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో మాజీ నక్సలైట్లు
Read Moreగణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు చేయాలి : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. మంగళవా
Read Moreప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో.. మెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ వె
Read Moreసబ్ ప్లాన్ నిధులతో గిరిజన గ్రామాల అభివృద్ధి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
రూ.700 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రోడ్లు, కరెంట్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తం త్వరలో టెండర్లు పిలుస్తామన
Read Moreకాళేశ్వరం అవినీతిలో కల్వకుంట్ల కుటుంబం..బయట పెట్టడంలో కాంగ్రెస్ విఫలం : ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాలమూరు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం ఉందని, దాన్ని బయట పెట్టడంలో కాంగ్రెస్
Read Moreపెన్ గంగా ఉగ్రరూపం.. వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో.. నిలిచిపోయిన రాకపోకలు
ఉత్తర తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కుమ్రంభీం జిల్లాలో వానలకు పెన్ గంగా నదికి భార
Read Moreవరంగల్ జిల్లాలో రూ. 3.81 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
వరంగల్/నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా ఖానాపురం మండల అడవుల్లో దాచిపెట్టిన 763 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని, నలు
Read Moreవిద్యా రంగానికే ఫస్ట్ ప్రయారిటీ..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఆసిఫ్ నగర్లో మైనారిటీస్ గురుకులం ప్రారంభం మెహిదీపట్నం, వెలుగు: విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ
Read More













