తెలంగాణం
భారంగా మారిన టెట్ దరఖాస్తు రుసుం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెట్ ( స్టేట్ ఎలిజిబులిటీటెస్ట్) దరఖాస్తు రుసుము రూ.1000 ఉండగా, రుసుము చెల్లించే క్రమ
Read Moreశంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విస్తారా ఫ్లైట్ ఆలస్యం.. ప్రయాణికుల ఆగ్రహం..
శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విస్తారా 9i 877 విమానం ఆలస్యం అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు. శుక్రవారం ( నవంబర్ 21 ) ఉదయం
Read Moreడయల్ 100ను మిస్ యూజ్ చేసిన వ్యక్తికి 4రోజుల జైలు
బాల్కొండ, వెలుగు: ఆపత్కాలంలో సాయం చేసే డయల్ 100ను మిస్ యూజ్ చేసిన వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సుహాసిని గురువారం తెలిపారు. మెండోరాక
Read Moreపోతంగల్ మండలంలో సీఎం, ఎమ్మెల్యే ఫొటోలకు క్షీరాభిషేకం
కోటగిరి, వెలుగు : పోతంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచ
Read Moreపంచాయతీ ఎలక్షన్కు రెడీగా ఉండాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహణకు యంత్రాంగం సి
Read Moreభూభారతి అప్లికేషన్స్ పరిష్కరించండి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్, వెలుగు : భూభారతి, గ్రామ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ వి
Read Moreపత్తి పంటకు నిప్పంటించిన రైతు..నాగర్కర్నూల్ జిల్లాలో అన్నదాత ఆవేదన
కందనూలు, వెలుగు : ధర గిట్టుబాటు కావడం లేదని ఆగ్రహించిన ఓ రైతు తన పత్తి పంటకు నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్తే... నాగర్కర్నూల్
Read Moreఆధ్యాత్మికం.. మనస్సు మాయ చేస్తుంది.. ఏది ఎంత వరకు నమ్మాలో తెలుసుకోండి..!
ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గాబరా పడిపోతారు.. చిన్న సమస్యను కూడా బూతద్దంలో పెట్టి చూడటంతో మనస్సు కకావికలం అవుతుంది. దేన్ని నిశితంగా
Read Moreబండి సంజయ్పై కేసును కొట్టేసిన హైకోర్టు
టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తు తీరుపై అసంతృప్తి హైదరాబాద్, వెలుగు: 2023లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్&zwn
Read Moreనేనే మొదటి బాధితురాలిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి కక్ష సాధింపు రాజకీయాలు: కవిత
బీజేపీ వాళ్లకు.. వాళ్లమీద వీళ్లమీద కేసులు పెట్టడమే పని 2014 నుంచి తెలంగాణ ఏమాత్రం డెవలప్కాలేదు &n
Read Moreనవంబర్ 22న సాగర్ టూ శ్రీశైలం లాంచీ ప్రారంభం.. నల్లమల కొండల మధ్యలో ఎంజాయిమెంట్ టూర్
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ఈ నెల 22న ప్రారంభం కానుంది. కృష్ణానది ఒడిలో, నల్లమల కొండల మధ్య నుంచి సాగే లాంచీ ప్రయ
Read Moreభారత్, అమెరికా మధ్య బిగ్ డిఫెన్స్ డీల్... రూ.825 కోట్ల వెపన్స్ అమ్మేందుకు ట్రంప్ ఓకే
100 ఎఫ్జీఎం-148 జావెలిన్ మిసైల్స్216 ఎక్స్ క్యాలిబర్ ఆర్టిలరీ రౌండ్లు రెండు విడతల్లో డెలివరీకి ఆమోదం రూ.825 కోట్ల వెపన్స్ అమ్మేందుకు ట్రంప్ ఆమోద
Read Moreఎంత పని చేశావురా.. బాలికకు అబార్షన్ చేసేందుకు కుటుంబసభ్యుల యత్నం..నిందితుడితో పాటు మహిళ అరెస్ట్
బాలికపై బాలుడి లైంగికదాడి గర్భవతి అని తేలడంతో అబార్షన్కు కుటుంబసభ్యుల యత్నం బాలుడితో పాటు అబార్షన్ చేసేందుకు యత్నించిన
Read More












