తెలంగాణం
జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీలో ముసలం... ప్యాకేజి ముట్టడంతోనే సీఎం రేవంత్ పై విమర్శలు: ఎమ్మెల్యే సంజయ్.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ చేరిన సంగతి తెలిసిందే. ఇవాళ ( ఏప్రిల్ 20 ) జగిత్యాల సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నా
Read Moreలిఫ్ట్ ఇచ్చి నిలువునా దోచేశాడు.. వృద్ధురాలి పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో దారుణం జరిగింది. అమాయక వృద్ధురాలిని ఆసరాగా చేసుకున్న ఓ కిరాతకుడు ఆమె మెడలోని బంగారం తీసుకుని పారిపోయాడు. &n
Read Moreఈ కేటగిరి ఉద్యోగులకు బదిలీల్లో అధిక ప్రాధాన్యం
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొంతకాలంగా పెండింగ్లో ఉన
Read Moreవర్ధన్నపేట మండలంలో పట్ట పగలే వ్యక్తిపై కత్తులతో దాడి
వర్ధన్నపేట, వెలుగు: పట్టపగలే గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండ
Read Moreతెలంగాణలోని ఈ నాలుగు పెద్ద ప్రాజెక్టులకు స్పెషల్ ఆఫీసర్లు
తెలంగాణలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పుడున్న వ్యవస్థను సమూలంగా మార్చేందుకు
Read Moreబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆమనగల్లు, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీని
Read Moreమహిళా బిల్లుపై బీజేపీది దుష్ప్రచారం : బీర్ల అయిలయ్య
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : ఎలాంటి నిబంధనలు, కొర్రీలు లేకుండా మహిళా రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెడితే కాం
Read Moreయాదగిరిగుట్టలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మున్నూరుకాపు భవన్ లో ఉదయం 10 గంటలకు మొ
Read Moreమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.. బీఆర్ఎస్ నాయకులు డిమాండ్చేశారు
వంగూర్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా జిల్లాలో త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్చేశారు. ఇద
Read Moreమహిళల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ : డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్
నల్గొండ, వెలుగు : మహిళల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ -అని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత అన్నారు. ఆదివారం యాదవ సంఘం భవనంలో నిర్వహించిన
Read Moreజమ్మికుంట మండలంలో చనిపోయిన ఎస్ఐ కుటుంబానికి రూ.25లక్షల విరాళం
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేట గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ కుటుంబానికి తోటి ఎస్&z
Read Moreఆరేండ్ల తర్వాత ఎస్సీ డిపార్ట్మెంట్ బీజీసీ మీటింగ్
అటెండ్ కానున్న 10 శాఖల ఉన్నతాధికారులు హైదరాబాద్, వెలుగు: ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక మండలి అయిన బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ కౌన్
Read Moreకాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం : హనుమాండ్ల ఝాన్సీరెడ్డి
తొర్రూరు, వెలుగు : కాంగ్రెస్ తోనే నిరుపేదల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబాబాద్
Read More












