తెలంగాణం
ఏడాదిలో రూ.1,650 కోట్లు లూటీ..సైబరాబాద్ పరిధిలో పెరిగిన ఆర్థిక నేరాలు
ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.239.37 కోట్ల ఫైన్లు సైబరాబాద్ కమిషనరేట్&z
Read Moreనటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు..27న హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సినీ నటుడు శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణించింద
Read Moreఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలి: జాజుల హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని
Read More11 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు అడిషనల్ సెక్రటరీ హోదా : రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లకు పదోన్నతులు కల్పించింది. 2013వ బ్యాచ్ కు చెందిన 11 మంది ఐఏఎస్ అధికారు లకు అడిషనల్ సెక్రటరీ హోదాతో ప్రమ
Read Moreచనిపోయినోళ్లకూ పింఛన్లు! ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకూ ‘చేయూత’.. సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు
20 వేల శాంపిల్స్లో 2 వేల మంది అనర్హులే కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్లూ తీసుకుంటున్నరు 50 ఏండ్లు నిండకున్
Read Moreమహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంట్లో సోదాలు.. అవినీతి కేసు నమోదు
మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళవారం ( డిసెంబర్ 23) మహబూబ్ నగర్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ &nb
Read Moreన్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై స్పెషల్ ఫోకస్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..
న్యూ ఇయర్ కి సమయం దగ్గరపడుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్
Read Moreలోపాలున్న జీవో 252ను సవరించాలె..అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలె
సమాచార శాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్కు హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ వినతి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రిడిటేషన్ల జీవో
Read Moreయాదగిరిగుట్టలో ఫ్లెక్సీ వార్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరుపార్టీల కార్యకర్తల బాహాబాహీ
మంత్రుల పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కట్టిన హస్తం శ్రేణులు గులాబీ పార్టీ అభ్యంతరం యాదాద్రి: యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లె
Read More2025లో ట్రెండ్ సెట్టర్ బిర్యానీ..9 కోట్ల30లక్షల ఆర్డర్లతో టాప్
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ లొట్టలేసుకుంటూ తింటుంటారు భోజన ప్రియులు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా బ
Read Moreఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కష్టపడే వారికి చేయూత నివ్వాలి ఉచితంగా నాణ్యమైన విద్యా, వైద్యమే ఇవ్వాలి నేను పదవి విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలే నాయకులకు తప్పుడు భాష
Read Moreట్రిపుల్ ఆర్ రైతుల కోసం పోరాడుతాం : జాగృతి అధ్యక్షురాలు కవిత
యాదాద్రి : జనవరి 4న ఎనమిది జిల్లాల్లోని ట్రిపుల్ ఆర్ రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ రైతుల
Read Moreతిరుమల మెట్ల మార్గంలో అపరిశుభ్రత : భక్తుల భద్రతపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన
తిరుపతి: తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ స
Read More












