తెలంగాణం
పెండింగ్ డీఏలను మంజూరు చేయాలి : మట్టపల్లి రాధాకృష్ణ
సూర్యాపేట, వెలుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియ
Read Moreఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి : జైపాల్ రెడ్డి
ఓసీ సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి ములుగు, వెలుగు : ఈడబ్ల్యూఎస్కమిషన్ ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఓసీ సంఘాల
Read Moreఉద్యమంలో కొండా లక్ష్మణ్ పాత్ర మరువలేనిది
హనుమకొండ, వెలుగు : భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఓ
Read Moreయాదాద్రి జిల్లాలో భారీవర్షం.. ఆత్మకూరు(ఎం)లో 11.4 సెం.మీ, మోత్కూరులో 8.4 సెం.మీ
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం పలుచోట్ల ప్రారంభమైన వాన రాత్రి పొద్దుపోయేదాకా కురిసింది.
Read Moreపేదలను రోడ్డునా పడేస్తే.. హైడ్రా జేసీబీలకు నేనే అడ్డం పడతా: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: వీకెండ్లో కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా.. వాటిని అమలు చేయకుండా శని, ఆది వారాల్లో కూల్చివేతలు చేపట్టడం ఏంటని హైడ్ర
Read Moreనర్వ మండలం లంకాల గ్రామంలో..మట్టి టిప్పర్ను అడ్డుకున్న గ్రామస్తులు
నర్వ, వెలుగు: అనుమతి లేకుండా టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. నర్వ మండలం లంకాల గ్రామంలోని సంగంబండ డీ14 కాలువ మట్టి
Read Moreకోస్గి బస్టాండ్ లో.. ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు : ఎస్సై బాలరాజు
కోస్గి, వెలుగు: కోస్గి బస్టాండ్ లో దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై బాలరాజు తెలిపారు. బస్టాండ్ లో అనుమానాస్పదంగా కనిపించిన వారిని ఫింగ
Read Moreరాయచూర్–గద్వాల అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలు పూడ్చండి : వాహనదారులు
గద్వాల, వెలుగు: రాయచూర్–గద్వాల అంతర్రాష్ట్ర రహదారికి రిపేర్లు చేయాలని వాహనదారులు ఆదివారం ధరూర్ మండలం జాంపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై బైఠాయ
Read Moreనాగర్ కర్నూల్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారు ఓనర్ దాడి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వెహికల్ను పక్కకు తీయమని చెప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారు ఓనర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం నాగర్ కర్నూల్
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో కూలీ బిడ్డకు ఎంబీబీఎస్ సీట్
దాతలు సహకరించాలని విజ్ఞప్తి హన్వాడ, వెలుగు: పేదరికాన్ని జయించి ఓ కూలీ బిడ్డ ఎంబీబీఎస్ సీట్ దక్కించుకుంది. మహబూబ్నగర్ జిల్లా
Read Moreబీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆవరణలో శ్రమదానం
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్ శాస్త్రీనగర్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆవరణలో ఆదివారం శ్రమదానం న
Read Moreకొండా లక్ష్మణ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : సాయిబాబా గౌడ్
ఆర్మూర్, వెలుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబ
Read Moreభూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వండి : మంత్రి కిషన్ రెడ్డికి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రైతుల వినతి హనుమకొండ, వెలుగు: రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములిచ్చిన కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించాల
Read More












