తెలంగాణం
సొంత డబ్బుతో రోడ్డును బాగు చేసుకున్నరు
మంచిర్యాల జిల్లా: రోడ్డు మరమ్మతు కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన పనికాకపోవడంతో... విసిగి వేసారిన ప్రజలు సొంత డబ్బుతో రోడ్డును బాగు చే
Read Moreగోదావరిలో పెరిగిన వరద పరవళ్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంక
Read Moreమురుగు నీటి కుంటలోకి దిగి మహిళల ధర్నా
కుమ్రంభీం జిల్లా: మురుగు నీటి కుంటలోకి దిగి మహిళలు ధర్నా చేశారు. ఈ ఘటన జిల్లాలోని గంగాపూర్ లో జరిగింది. నిన్న కురిన వర్షానికి డ్రైనేజీ లేకపోవడంతో
Read Moreరామయ్య కోటి తలంబ్రాల పంట
వరి విత్తనాలు, మొక్కలతో పూజలు 12 ఏళ్లుగా కొనసాగుతున్న కోటి తలంబ్రాల యజ్ఞం భద్రాచలం సీతారామచంద్ర స్వామి కోటి తలంబ్రాల పంటకు ఇవాళ వరి విత్తనాల
Read Moreరోడ్డు వేయాలంటూ మానకొండూరు ప్రజల నిరసన
కరీంనగర్: తమ కాలనీలో రోడ్డు వేయాలంటూ మానకొండూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వాసులు నిరసనకు దిగారు. తూర్పు దర్వాజా చౌరస్తాలో రోడ్డు పై బైఠాయించి ధర్నా
Read Moreకాళేశ్వరంలో మళ్లీ చేపల వర్షం
గత నెల 20వ తేదీన పడినట్లే ఇవాళ కూడా చేపల వర్షం జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరంలో మళ్లీ చేపల వర్షం కురిసింది. కాళేశ్వరంలోని ఇళ్లముందు, బైప
Read Moreసర్కార్ స్కూళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం
గురుకుల పాఠశాలలు సీట్ల కోసం ఎమ్మెల్యేలు సిఫారసు చేసే స్థాయికి ఎదిగాయి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విద్యా
Read Moreబీసీ మంత్రిగా నీవేం చేశావో చెప్పు..
బీసీలకు మోడీ ఏం చేశాడని అడుగుతున్న మంత్రి గంగుల కమలాకర్.. బీసీ మంత్రిగా నీవేం చేశావో చెప్పు అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ప్రశ్నించార
Read Moreఏపూరి సోమన్నపై దాడికి యత్నం.. షర్మిల సీరియస్
వైఎస్ విగ్రహం వద్ద షర్మిల ధర్నా టీఆర్ఎస్ గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్ కేసు పెట్టి.. అరెస్టు చేసే వరకు కదిలేది లేదంటూ బైఠాయించిన
Read Moreగురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదు
రాష్ట్రంలోని గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గురుకులాల్లోని పరిస్థితులపై సమ
Read Moreకోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం పక్కా
సూర్యాపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి 50 వేల మెజారిటీ కంటే ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుం
Read Moreపోడు రైతులకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య గొడవ
రాష్ట్రంలో పోడు సాగుదారులకు, అటవీశాఖ అధికారులకు మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పెనుబల్లి మ
Read Moreవానలు కురవాలని గ్రామాల్లో పూజలు
ముఖం చాటేసిన వరుణుడి కోసం ఎదురుచూపులు నారాయణపేట జిల్లా: రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. రైతులంతా వ్యవసాయ పను
Read More












