తెలంగాణం

గుండెపోటుతో మరణించిన నారాయణ స్టూడెంట్

సంగారెడ్డి : 17 ఏళ్లకే యువతి గుండెపోటుతో మరణించిన ఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తెల్లాపూర్‌, వెలిమల గ్రామానికి చెందిన కీర్తన(17) నారాయణ

Read More

కేసీఆర్ వల్ల రైతులు కూలీలయ్యారు : కోదండరాం  

మిడ్ మానేరు : కేసీఆర్ వల్ల రైతులు కూలీలుగా మారారన్నారు కోదండరాం. శుక్రవారం మిడ్ మానేరు సభలో మాట్లాడిన ఆయన..నలుగురికి పని చూపించిన నిర్వాసితులు కూలీ పన

Read More

పోరాటాల గడ్డ భువనగిరి నుంచే నా పోరాటం : ఎంపీ కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి: స్థానిక సంస్థల నిధులు, విధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. స్థానిక సం

Read More

రాష్ట్రానికి భారీగా నిధులు: రూ.3 వేల 110 కోట్లిచ్చిన కేంద్రం

రాష్ట్రానికి  భారీగా  కాంపా నిధులు ఇచ్చింది  కేంద్రం. మొదటి సారిగా 3 వేల 110 కోట్ల నిధులు ఇచ్చింది.  ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డికి చెక్

Read More

నోటిఫికేషన్లు రద్దు చేస్తరా!

4,375 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్లు  అన్‌‌‌‌క్వాలిఫైడ్‌‌‌‌ అభ్యర్థులకు ఇన్‌‌‌‌సర్వీస్‌‌‌‌ వెయిటేజీ  కోర్టుకెక్కిన నిరుద్యోగులు  కౌంటర్‌‌‌‌‌‌‌‌

Read More

మీరేం చేస్తున్నరు..ప్లాస్టిక్​ వాడకంపై పీసీబీకి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​లో గణేశ్​ ఉత్సవాల పేరిట ప్లాస్టిక్​ను ఎక్కువగా వాడుతున్నారని, దాన్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు స్పం

Read More

రాత్రిపూట ‘మల్లన్నసాగర్‘ పనులు

వారం రోజులపాటు పనులు ఆపేయాలని బెంచ్ ఉత్తర్వులు కాని చుట్టూ పహారా ఉంచి రాత్రివేళల్లో పనులు సా గిస్తున్న వైనం ఫొటోలు తీసిన ఏటిగడ్డ కిష్టా పూర్ యువకులు

Read More

జరిమానాలేనా… జాగ్రత్తలు తీసుకోరా..!

రాష్ట్ర ఖజానా లోటుకు గురవుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.  ఫ్రీ పథకాల అమలుతో పోతున్న సొమ్మును జరిమానాలతో రాబట్టుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటో

Read More

నేడు చలో కొదురుపాక…

శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) ప్రాజెక్టు నిర్వాసితులు తమ గోడు వినిపించేందుకు సీఎం కేసీఆర్‌ అత్తగారి ఊరు కొదురుపాకను వేదిక చేసుకొని నేడు(శుక్రవారం) బహ

Read More

బీజేపీలో చేరినోళ్లు 15 లక్షలు

  రాష్ట్రంలో భారీగా సభ్యత్వాల నమోదు   స్టేట్ ​లీడర్లకు నడ్డా అభినందనలు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 15 లక్షల బీజేపీ సభ్యత్వాలు పూర్తి చేయడంపై ఆ పా

Read More

ఎవుసానికి కూలీలు దొరుకుతలేరు

ముందుకుసాగని వరినాట్లు, కలుపుతీత పనులు రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈసారి వర్షాలు లేట్​ కావడం.. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లోకి వ

Read More

రోజూ ఇంతేనా… డాక్టర్లు రారా?… మంత్రి ఆకస్మిక తనిఖీ

ఎంజీఎం వ్యవహారం అంతా గాడిన పడాలె.. లేకుంటే కష్టమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డాక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై హా

Read More

సెప్టెంబర్ 14 నుంచి అసెంబ్లీ?

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 14 (శనివారం) నుంచి సభా సమావేశాలను ప్రారంభించేందుకు సీఎం ఓకే చెప్పి

Read More