గురుకుల పాఠశాల స్టూడెంట్ కు.. అథ్లెటిక్స్ లో బంగారు పతకం

గురుకుల పాఠశాల స్టూడెంట్ కు.. అథ్లెటిక్స్ లో బంగారు పతకం

గండీడ్, వెలుగు : రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్  హైజంప్  పోటీల్లో మహమ్మదాబాద్  మండలం నంచర్ల గురుకుల పాఠశాలకు చెందిన టెన్త్​ స్టూడెంట్​ లావణ్య గోల్డ్​మెడల్​ సాధించింది. కరీంనగర్ లో జరుగుతున్న పోటీల్లో పాల్గొని సత్తా చాటిన లావణ్యను పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటమ్మ, టీచర్లు అభినందించారు.