జార్ఖండ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోలు, జవాను మృతి

జార్ఖండ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోలు, జవాను మృతి

జార్ఖండ్ బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు… ఒక CRPF జవాను మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి AP-47 రైఫిల్, నాలుగు పైప్ బాంబులు, మూడు మేగజైన్లు జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు గాయపడిన జవాన్ ను హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు.