ఛప్రా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ట్రెండ్స్ రాజకీయ పండితులను తప్పుగా నిరూపించాయని ప్రధాని మోడీ అన్నారు. ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ తర్వాత బిహార్లో మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని స్పష్టమైందని మోడీ చెప్పారు. ‘తొలి దశ పోలింగ్ అనంతరం వచ్చిన ట్రెండ్స్తో ఎన్డీఏ మళ్లీ పవర్లోకి వస్తుందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్డీఏను ఇష్టపడటం కొందరికి నచ్చడం లేదు. వాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్లో ఎన్డీఏ గెలుస్తుందన్న సమాచారంతో కొందరు నేతలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అందుకే వారు నన్ను తిడుతున్నారు. వాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. బిహారీలపై మీ కోపాన్ని ప్రదర్శించొద్దు’ అని బిహార్లోని ఛప్రా బీజేపీ ఎన్నికల క్యాంపెయినింగ్లో మోడీ పేర్కొన్నారు.
ఎన్డీయే ఆధిక్యంతో కొందరికి నిద్ర పట్టట్లేదు
- దేశం
- November 1, 2020
లేటెస్ట్
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
- Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే
- వేసవి పంట.. కీరదోస సాగు
- ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా
- MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPLలో మరో ఆల్టైమ్ రికార్డు
- టీడీపీకి షాక్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వీడియోతో సజ్జల కౌంటర్..
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు