కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని విదేశాలకు మళ్లించారనే ఆరోపణలతో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు ఇళ్లు, కంపెనీల మీద రెండు వారాల క్రితం ఈడీ దాడులు చేసింది. ఆ సమయంలో కొన్ని కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. అనంతరం నామాకు మరియు ఆయన కంపెనీల డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. అందులో భాగంగా.. శుక్రవారం నామాకు చెందిన రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. రాంచీ కంపెనీకి శ్రీనివాస్ రావు, సీతయ్య, పృథ్వీతేజ డైరెక్టర్లుగా ఉన్నారు. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఇతర కంపెనీలకు మళ్లించిన 264 కోట్ల రూపాయల నిధులపై ఈడీ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ముగ్గురు డైరెక్టర్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎంపీ నామా కంపెనీ డైరెక్టర్లను విచారిస్తున్న ఈడీ
- తెలంగాణం
- June 25, 2021
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ నోరు విప్పాలి... మంత్రి అమర్నాథ్
- IPL 2024: అన్నాడంటే జరగాల్సిందే: సన్ రైజర్స్ కప్ కొడుతుందన్న కమ్మిన్స్
- RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట.
- Baahubali Crown of Blood Trailer: మాహిష్మతి రక్తంతో రాసిన కొత్త కథట్రైలర్..ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- వచ్చేసిందమ్మ.. విక్టోరియా షి: ఇజ్రాయిల్ AI కాన్సులేట్ ప్రతినిధి
- కోవీషీల్డ్ ఎఫెక్ట్ : కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో తొలగింపు
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్
- శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్: అప్లికేషన్ డేట్ పెంపు
- తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్