ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని ప్రతాప్ సింగ్ తెలిపారు. రాబోయే 10 రోజులు హోం క్వారంటైన్ లోనే ఉండాలని డాక్టర్లు మంత్రికి సూచించారు. ప్రతాప్ సింగ్ కుటుంబ సభ్యుల శాంపుల్స్ను కూడా వైద్య అధికారులు సేకరించి వైద్య పరీక్షలకు పంపారు. ఫలితాలు శనివారం లోగా వస్తాయని తెలిపారు.కాగా.. యూపీలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,529 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 58,000కు చేరింది. కొత్తగా 34 మందితో కలిపి మొత్తం 1,298 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
యూపీ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్
- దేశం
- July 24, 2020
లేటెస్ట్
- శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
- Nagarjuna In Coolie: కూలీకి సపోర్ట్గా కింగ్.. ఇది కదా క్రేజీ కాంబో అంటే!
- త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!