జై.. జై.. గణేషా.. సీఎం రేవంత్​ రెడ్డి మనుమడు స్టెప్పేశాడు

జై.. జై.. గణేషా.. సీఎం రేవంత్​ రెడ్డి మనుమడు స్టెప్పేశాడు

పిల్లల దగ్గర నుంచి.. పెద్దల వరకు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వినాయన నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.  ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్​ రెడ్డిమనుమడు సందడి చేశారు.  వినాయకుడు నిమజ్జనానికి వెళుతున్న వాహనం ఎదుట డ్యాన్స్​ చేశాడు.  జై బోలో గణేష్​మహరాజ్​ కీ జై అంటూ స్టెప్పులు వేశాడు.తమ మనుమడి డ్యాన్స్​ ను చూపి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మురిసిపోయారు.