పంజాబ్ ప్రజలకు తన అవసరం ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగుతానని, అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి వెనుకాడబోనని కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. పదేండ్ల అకాలీదళ్–బీజేపీ పాలనలో జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, ఆ కష్టాలన్నింటినీ తీర్చేదాకా రెస్ట్ తీసుకోలేనని తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల టైమ్లో ‘‘నాకిదే చివరి ఎన్నిక, ఇకపై పోటీ చేయను’’అని ప్రకటించిన కెప్టెన్, ఇప్పుడిలా మాటమార్చడం చర్చనీయాంశమైంది. 2002లో ఫస్ట్టైమ్ సీఎంగా ఎన్నికైన ఆయన, 2017లోనూ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు.
వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తా
- దేశం
- September 25, 2019
లేటెస్ట్
- ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటుగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపు
- Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?
- V6 DIGITAL 14.05.2024 AFTERNOON EDITION
- బీహార్లో బీజేపీ ముఖ్య నేత మృతి
- త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం : కె. లక్ష్మణ్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Central Govt New OTT Platform: ఓటీటీ ప్లాట్ఫామ్ను తీసుకురానున్న కేంద్రం.. రెండేళ్ల పాటు ఉచితం
- Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !
- Health Tip : ట్రాఫిక్ లో కారులో ఈ చిన్న చిన్న ఎక్సర్ సైజ్ చేయండి.. మంచి రిలాక్స్..!
- వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!