బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన భూమి కబ్జా చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళ ఆందోళనకు దిగింది. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో తన నాలుగు ఎకరాల భూమిని రేగా కాంతారావు ఆక్రమించారంటూ బాధితురాలు మునిగల పిచ్చమ్మ ఆరోపించారు. తన అత్తమామలు సంపాదించిన భూమిని తనకు ఇప్పించాలని కోరింది. ఎమ్మెల్యేనే భూ కబ్జాలకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. తహసిల్దార్, ఎమ్మెల్యే కాంతారావు స్పందించి తన భూమి తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
ఎమ్మెల్యే రేగా కాంతారావు నా భూమి కబ్జా చేసిండు: బాధితురాలు
- ఖమ్మం
- March 5, 2023
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్