న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నిర్వహణపై రేపు ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 19న సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. కరోనా నేపధ్యంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణ దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కొత్త మంత్రులకు పార్లమెంటు సమావేశాలు సవాల్ గా మారాయి. పాత మంత్రులు, శాఖలు మారిన వారు ప్రశ్నలకు దీటుగా సమాధానాలు చెప్పే అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 19 రోజుపాటు కరోనా నిబంధనలు పాటిస్తూ సమావేశాలు జరపనుడడంతో చర్చనీయాంశమైన అంశాలే కాదు.. చర్చలు జరిగే తీరు సైతం ఆసక్తికరంగా మారింది.
పార్లమెంట్ సమావేశాలపై రేపు అఖిలపక్ష భేటీ
- దేశం
- July 18, 2021
లేటెస్ట్
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
- థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు
- ఇంటర్ ఫెయిల్ అయ్యానని బిడ్డ ఆత్మహత్యాయత్నం..కూతురు దక్కదేమోనని తండ్రి సూసైడ్
- ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్
- లక్ష మందితో ప్రధాని మోదీ సభ
- ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి
- సబ్జైల్ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
- సూర్యాపేటలో అకాల వర్షాలతో ఆగమాగం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల