కరోనా లేకుంటే మా పెళ్లి అయిపోయేది

కరోనా లేకుంటే మా పెళ్లి అయిపోయేది

ముంబై: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ గా రణ్బీర్ కపూర్, అలియా భట్ కు పేరుంది. ఈ జంట త్వరగా ఒక్కటవ్వాలని వారిద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే పెళ్లి వార్తలపై మాత్రం రణ్బీర్, అలియా బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తాజాగా అలియా ఫస్ట్ టైమ్ రణ్బీర్ తో వివాహంపై స్పందించింది. తాను ఇప్పటికే అతడితో పెళ్లి అయిపోయిందనే భావనలో ఉన్నానని ఆర్ఆర్ఆర్ హీరోయిన్ పేర్కొంది. మైండ్ లో రణ్బీర్ తన భర్త అని ఫిక్స్ అయ్యానని చెప్పింది. మరోవైపు గతంలో ఓ సందర్భంగా రణబీర్ మాట్లాడుతూ.. కరోనా రాకపోయినట్లయితే తామిద్దరం పెళ్లి చేసుకుని ఉండేవాళ్లమని తెలిపాడు. ఈ విషయాన్ని అలియా కూడా అంగీకరించింది. కరోనా మహమ్మారి తమ పెళ్లి పనులను పాడు చేసిందని చెప్పింది. 

మరిన్ని వార్తల కోసం:

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?